హైదరాబాద్లో ఉద్యోగుల సభ ఎమ్మార్పీఎస్ నాయకులు మంథని టౌన్, అక్టోబర్ 16: ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మంథని సామ్యెల్ మాదిగ కో
మెట్పల్లి రూరల్, అక్టోబర్ 16: రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడేది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వమేనని టీఆర్ఎస్ మెట్పల్లి మండలాధ్యక్షుడు నల్ల తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. మెట్పల్లి పట్టణంలోని ట�
జాగా ఉండి ఇండ్లులేనివారికి సర్కారు సాయం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్రం వైఖరితో రైతాంగానికి తీరని నష్టం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నూకపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం మల్�
ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలుఅడగకముందే వరాలిచ్చే దేవుడు కేసీఆర్కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుజడ్పీ అధ్యక్షురాలు వసంతతో కలిసి మెట్పల్లి మండలం సత్తక్కపల్లిలో డబుల్ బెడ్రూం ఇళ్ల
ధర్మారం,అక్టోబర్ 14: తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన రాచూరి శ్రీధర్కు పార్టీ తగిన గుర్తింపునిచ్చింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో టీఆర్ఎస్ మండలాధ్యక్ష పదవి వరించింది. మండలంలోని నంది మేడారం గ
ధర్మారం,అక్టోబర్ 14: ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచే మంత్రి కొప్పుల ఈశ్వర్ మరోసారి ఔదార్యాన్ని చాటారు. నిరుపేద మహిళకు సొంత ఖర్చులతో ఇల్లు నిర్మించాలని సంకల్పించారు. ఈ మేరకు గురువారం ప్యాక్స్ చైర్�
కాల్వశ్రీరాంపూర్, అక్టోబర్13: మండలం కేంద్రంలోని పాండవుల గుట్టపై ఉన్న జగత్మహామునీశ్వరస్వామి ఆలయంతో పాటు, రామదండు యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవీ మండపాల వద్ద బుధవారం అన్నదానం చేశారు. ఈ సందర్�
రోడ్లకు ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలు జగిత్యాల జిల్లాలో విస్తృతంగా అవెన్యూ ప్లాంటేషన్ 337కి.మీ. మేర మల్టీలేయర్ ప్లాంటేషన్ ఈ విధానంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో జగిత్యాల జిల్లా రెండు విడుతల్లో నాటి
ఓదెల, అక్టోబర్ 11:జిల్లాకు చెందిన పలువురు యువ రైతులు ఈ సీజన్లో డిమాండ్ ఉండే పూల తోటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. మూస పద్ధతిలో ఎప్పుడూ వేసే వరి, మక్కజొన్నకు బదులుగా పూల పెంపకాన్ని చేపడుతున్నారు. ము
మల్యాల, అక్టోబర్ 11: కొండగట్టు అంజన్న ఆలయ వసతిగదిలో ఈ నెల 5న అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో కొడుకుతో కలిసి భార్య తన భర్తను హతమార్చింది. జగిత్యాల �