కొన్ని పాఠశాలలో అడ్మిషన్లు ఫుల్70 శాతానికి పైగా హాజరుజూనియర్, డిగ్రీ కాలేజీల్లో కొనసాగుతున్న తరగతులుపిల్లలతో సందడిగా పాఠశాలలు, కళాశాలలుముందస్తు జాగ్రత్త చర్యలతో ప్రభావం చూపని కరోనాఊపిరి పీల్చుకుంట�
సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 29: వరద నీటిలో పడి మృతిచెందిన దినసరి కూలీ కుటుంబానికి అమాత్యుడు కేటీఆర్ అండగా నిలిచారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్కు చెందిన ఎర్రగుంట గంగకిషన్(35) భార్య సంధ్య, తల్లి లక్ష్మి
జూలపల్లి, సెప్టెంబర్ 29: వడ్కాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి కన్నం అంజయ్యను మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్�
ఎలిగేడు : మండలంలోని ధూళికట్ట, ముప్పిరితోట గ్రామాల్లోని నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు , జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పెద్దపల్లి అదనపు కలెక్టర్ దీపక్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట�
పెద్దపల్లి జంక్షన్ : అక్టోబర్ నెలాఖరు వరకు పెండింగ్లో ఉన్న ఎస్సీ సబ్సిడీ యూనిట్లను పంపిణీ చేయాలని పెద్దపల్లి కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీతాసత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన
జ్యోతినగర్ (రామగుండం): ఎడతెరిపి లేకుండా సోమవారం అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షంతో అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు మంగళవారం ఉదయం 40 �
ఓదెల : ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పొత్కపల్లి ట్రైనీ ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన అల్లం ప్రసన్న (21)ను ఓదెలకు చెందిన రాంనేని సందీ�
గోదావరిఖని : మహిళా చైతన్యానికి ప్రతీక, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుక
పెద్దపల్లి జంక్షన్ : సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి
పెద్దపల్లి జంక్షన్: చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ పుట్ట మ
కాల్వశ్రీరాంపూర్: హరిత తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా మొక్కలు నాటుతున్నట్లు ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా చా�
-రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ కమాన్పూర్ : పంట మార్పిడితో రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ఆ దిశగా దృష్టి సారించాలని రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం (కే.వీ.కే) శాస్త్రవేత్త శ్రీనివ
యైటింక్లయిన్ కాలనీ : సింగరేణి సంస్థ ఆర్జీ-2 ఏరియాలోని వకీలుపల్లి భూగర్భ గని విస్తరణకోసం చేపట్టిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం సింగరేణి కమ్యూనిటీ హాలులో జిల్లా అదనపు కలెక్�
పెద్దపల్లి వ్యవసాయశాఖ సాంకేతిక విభాగం సహాయ సంచాలకుడు కాంతారావు పెద్దపల్లి రూరల్ : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యాసంగిలో రైతులు పంట మార్పిడి చేస్తూ, ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ సూచనల మేరకు �