పెద్దపల్లి కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీతాసత్యనారాయణ పెద్దపల్లి జంక్షన్: జిల్లాలోని అర్హులందరికీ కొవిడ్ -19 వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీతాసత్యనారాయణ తెలిపార�
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలిపార్టీ కోసం పనిచేసే వారికి భవిష్యత్తు30 ఏళ్లలో చేయని అభివృద్ధి ఏడేళ్లలో..ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావుసోషల్ మీడియాను పూర్తిస్థాయిలో ఉపయోగించాలిఎమ్మెల్యే కల్వకుంట్ల విద�
ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, న్యాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావుకేడీసీసీ బ్యాంక్, సహకార సంఘ భవన నిర్మాణ పనులకు భూమి పూజకోరుట్ల, సెప్టెంబర్ 16: తెలంగాణ ప్రభుత్వం రైతన్నల సంక్షేమం, అభ
పెద్దపల్లిటౌన్, సెప్టెంబర్ 16: ప్రజలు చైతన్యవంతులై పోరాటాలు చేస్తేనే హక్కులు పొందడం సాధ్యమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రానికి వచ్చిన సీపీఐ బస్ జా�
ముత్తారం : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. గురువారం ముత్తారం మండలంలోన�
కాల్వశ్రీరాంపూర్ : ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న కందకంలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాల్వశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన తాం�
డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం పెద్దపల్లి రూరల్ : జాతీయ రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటన సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద గురువారం సాయంత్రం జ�
పంచాయతీల్లో ఈ-ఆడిట్..నిధుల వ్యయంపై పారదర్శకత కోసం కొత్త విధానంఅందరికీ తెలిసే అవకాశందుర్వినియోగానికి అడ్డుకట్టపెద్దపల్లి, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ):గ్రామ పంచాయతీలు పారదర్శక పాలన అందించే దిశగా రాష్�
పార్టీకి కార్యకర్తలే నిజమైన సైనికులుదేశంలోనే దళితబంధు గొప్ప పథకంటీఆర్ఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యఅభివృద్ధే ప్రధాన ధ్యేయంఎమ్మెల్యే రమేశ్బాబువేములవాడలో గ్రామ,
1997లో రాజకీయ రంగ ప్రవేశం2009లో ఎమ్మెల్యేగా ఎన్నికనాలుగు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యంఏడాది క్రితం మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్ఠాన్ చైర్మన్గా బాధ్యతలుమెట్పల్లి, సెప్టెంబర్ 15: తిరుమల తిరుపతి ద�
-ఉద్యోగ నియామక వయసును 40 ఏండ్లకు పెంచేలా కృషి-టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావు యైటింక్లయిన్కాలనీ: జాతీయ సంఘాలు వారసత్వ ఉద్యోగాలను పొగొట్టి కార్మిక కుటుంబాల్లో చీకటిని నింపగా సీఎం కేసీఆర్ కారుణ్య న
గోదావరిఖని, సెప్టెంబర్ 13: సింగరేణి ఆర్జీ-1 ఏరియా అధికారుల సంఘం ప్రతినిధులు సోమవారం జీఎం నారాయణతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై చర్చించారు. అధికారుల సంఘం అధ్యక్షుడు పొనుగోటి శ్రీనివాస్ మాట్లాడ