మెరుగైన వసతులు,నాణ్యమైన బోధనకరోనా కారణంగా ప్రై‘వేటు’కు దూరంఅన్ని స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంజిల్లా వ్యాప్తంగా 4,546 మంది చేరికప్రైవేట్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలోకి ..పిల్లలను చేర్పించేందుకు త
రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్, వైద్య, విద్య సంచాలకుడు రమేశ్రెడ్డిఖనిలో వైద్య కళాశాల కోసం స్థల పరిశీలనసర్కారు దవాఖాన, సింగరేణి హాస్పిటల్, పవర్హౌస్ ప్రాంతాన్ని పరిశీలించిన బృందం సభ్యులు కలెక్�
ముఖ్యమంత్రి కేసీఆర్ మహోన్నత నేతదళితబంధు దేశానికే ఆదర్శంపార్టీ శ్రేణులు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలిప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలిపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్యకమాన్ప
కోల్సిటీ, సెప్టెంబర్ 5: విద్యా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న పలువురు ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు సన్మానించారు. ఈమేరకు గోదావరిఖనిలోని లయన్స్ భవన్లో ఆదివా
రాష్ట ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్రెడ్డిజిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీకొడిమ్యాల, సెప్టెంబర్ 2: పిల్లలకు ఆహార భద్రత మనం దరి బాధ్యతని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్�
పర్యావరణ హిత పనులుఆగస్టులో 39 శాతం బొగ్గు ఉత్పత్తిఆర్జీ-1 జీఎం నారాయణగోదావరిఖని, సెప్టెంబర్ 2: ఆర్జీ-1 పరిధిలో జీడీకే 5గని స్థానంలో ఓసీపీ-5 పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు జీఎం కల్వల నారాయణ తెలిపారు. జీఎ�
సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్జయంతిడాక్టర్లు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందించాలివైద్యాధికారులతో ప్రత్యేక సమావేశంకలెక్టరేట్, సెప్టెంబర్ 2: ప్రతి మనిషికి ప్రాణంతోపాటు జీవితం చాలా విలువైనదని
ధర్మారం, సెప్టెంబర్ 1: ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా పని చేసి ప్రజలు, ప్రజా ప్రతినిధులకు జవాబుదారీగా ఉండాలని ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ సూచించారు. ధర్మారం మం డల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశ�
గోదావరిఖని, సెప్టెంబర్ 1: డిమాండ్కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయాలని, రోజూ 1.85లక్షల టన్నులు వెలికి తీయాలని సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల జీఎంలతో బుధవారం వీసీ ద్వారా సమీక్�
సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్1: శ్రీలలితా పరమేశ్వరి, శ్రీలక్ష్మీనారాయణ సహిత మార్కండేయ దేవాలయ శంకుస్థాప న మహోత్సవం బుధవారం జిల్లా కేంద్రంలో కనుల పం డువగా జరిగింది. పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో విష్ణుసేవానందగ�
ఎదులాపురం : సైబర్ నేరగాళ్లు సామాన్యులను బురిడీ కొట్టించి సొమ్ములతో ఉడాయించడం గురించి మనం చాలాసార్లు విన్నాం. అలాంటి నేరగాళ్లను ఓ సామాన్యుడు బురిడీ కొట్టించి ముప్పుతిప్పలు పెట్టిన ఘటన ఇది. కాబోయే బాధిత�
పెద్దపల్లి కమాన్, ఆగస్టు 29: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే నెల 1వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు పు నః ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చ
ఫ్లిప్కార్ట్ కస్టమర్లకు వచ్చిన ఆర్డర్లలోని వస్తువుల చోరీవాటి స్థానంలో రాళ్లు, చాపతి బండలు, పెంకులు..కరీంనగర్ జిల్లా సైదాపూర్ కేంద్రంగా అక్రమాలువివరాలు వెల్లడించిన ఏసీపీసైదాపూర్, ఆగస్టు 29: ఫ్లిప్�