కాల్వశ్రీరాంపూర్: ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యమందించాలని పెద్దపల్లి కలెక్టర్ డాక్టర్ సంగీతాసత్యనారాయణ వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆమె కాల్వశ్రీరాంపూర్లోని ప్రభుత్వ ద�
మంథని టౌన్ : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. గ్రామ స్థాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేయాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ గ్రామ శాఖ అధ్యక్�
కాల్వశ్రీరాంపూర్ : టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మీర్జంపేట గ్రామానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు పెద�
కోల్సిటీ : మలిదశ తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని పద్మశాలీ సేవా సం�
రామగిరి : తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ సోమవారం రామగిరి మండల రజక సంఘం నాయకులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్�
గోదావరిఖని: జయదుర్గాదేవి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం గోదావరిఖని నగరంలోని జయదుర్గాద
పెద్దపల్లి జంక్షన్ : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉద్యమంలా చేపట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్వహ
పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 17: మానవ హక్కులపై అందరూ అవగాహన పెంచుకోవాలని మండల న్యాయసేవా సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్డి వరూధిని పేర్కొన్నారు. మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో గుర్రాంపల్లిలో శుక్�
సామాన్యుడిపై గుది’బండ’ వంట గ్యాస్ ధరకు రెక్కలు.. నెల నెలా పెరుగుతున్న రేటు వెయ్యికి చేరువైన వైనం సబ్సిడీలో కోత విధింపు పెద్దపల్లి, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): గ్యాస్ ధర వంటింట్లో చిచ్చుపెడుతున్నది.. ర
ముమ్మరంగా టీకాల పంపిణీ ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా అధికారుల పరిశీలన అర్హులందరూ వేసుకోవాలని సూచన జిల్లావ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఆయా కేంద్రాలను ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా అధ
ఓదెల, సెప్టెంబర్ 17: విశ్వకర్మ జయంతి వేడుకలను జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. సంఘం జిల్లా కార్యదర్శి నాగవెల్లి సంతోష్ ఆధ్వర్యంలో ఓదెలలోని శ్రీసీతారాంజనేయ ఆల యంలోని వినాయక మండపంలో విశ్వకర్మ భగవాన్కు ప�
మంథని టౌన్: జాతీయస్థాయి కరాటే పోటీలకు మంథనికి చెందిన షోటోకాన్ కరాటే విద్యార్థిఎంపికయ్యారు. హైదరాబాద్లో కియో(కరాటే ఇండియా ఆర్గనైజేషన్) సీనియర్ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలను నిర్వహించగా ఇందులో మంథని
గోదావరిఖని: రామగుండం ప్రజల ప్రాణదాత సీఎం కేసీఆర్ అని, తాము కోరిన వెంటనే నియోజకవర్గానికి మెడికల్ కళాశాలను మంజూరు చేసి రామగుండం ప్రజలు, సింగరేణి కార్మికుల చిరకాల స్వప్నం సాకారం చేసిన సీఎం కేసీఆర్, మంత్�