‘ఫలానా వీధిలో ప్రగతి పని కోసం కౌన్సిల్లో తీర్మానం చేయాలి.. ఇంజినీరింగ్ అధికారులు ఎస్టిమేషన్ వేయాలి.. టెండర్లు పిలవాలి.. షెడ్యూల్ వివరాలను పత్రికల్లో ప్రచురించాలి.. ఆన్లైన్ టెండర్లు కావడంతో లెస్ కో�
దివ్యాంగులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలిమండ్ల గోవర్ధన్ అన్నారు. బుధవారం దివ్యాంగుల హక్కుల పోరాట సమితి 18వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిం
జాతీయరహదారిపై పార్కింగ్ వాహనాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. హైదరాబాద్ శివార్లలోని పెద్ద అంబర్పేట సమీపం
Stray dog | పెద్దఅంబర్పేట(Pedda amberpet) మున్సిపాలిటీలోని సూర్య వంశీ గార్డెన్ వద్ద ఇంటి ముందు నిలబడి ఉన్న నాలుగేళ్ల బాలుడు రిషిపై కుక్కలు(Dog attacked) దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
వినాయకుడు విభిన్న రూపాల్లో ఆకట్టుకుంటున్నాడు. పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలో ఇందుకూరి లేక్షోర్ ఆధ్వర్యంలో మొక్కలతో ఏర్పాటు చేసిన గణపతి అందరినీ ఆకర్శిస్తున్నాడు.
రంగారెడ్డి జిల్లా ఇప్పటికే అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. పారిశ్రామికంగా పరుగులు పెడుతున్న జిల్లా మరింత ప్రగతిని సాధించేలా రాష్ట్ర సర్కార్ మెట్రో రైలు విస్తరణకు నిర్ణయం తీసుకున్నది. ఇందుకు కేబినెట్ �
పరిపాలనలో యావత్ భారతదేశానికి పాఠాలు చెప్పే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని, పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలు తెలంగాణవైపు చూసేలా ఉన్నతస్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మున్సిపాలిటీ 4వ వార్డులోని సాయినగర్ కాలనీ ఫేస్-3లో శివప్రసాద్రెడ్డి ఇంటినుంచి పడమటి చంద్రారెడ్డి ఇంటివరకు రూ.5 లక్షల నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు స్థానిక కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యారెడ్డి �
Pedda Amberpet | పెద్దఅంబర్పేట వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు నుంచి హైదరాబాద్కు వస్తున్న ఓ కారు.. పెద్దఅంబర్పేట వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది.
Ganja | హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. నగర శివార్లలోని పెద్దఅంబర్పేట ఔటర్ రింగురోడ్డు వద్ద గంజాయి తరలిస్తున్న ముఠాను హయత్నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఓఆర్ఆర్
వడ్ల పోరు రోజురోజుకూ ఉధృతమవుతున్నది. యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జాతీయ రహదారులను టీఆర్ఎస్ శ్రేణులు దిగ్బంధించాయి. పెద్ద అంబర్పేట్ వద్ద విజయవాడ జాతీ�
మన్సూరాబాద్ : తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలిపా
హయత్నగర్ : రహస్యంగా పేకాట స్థావరంలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద రూ.10,470 నగదుతోపాటు 8 సెల్ఫోన్లు, ప్లేయింగ్ కార్డ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్
Private travels | ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై (Private travels bus) రవాణా శాఖ అధికారులు కొరడా ఝులిపించారు. పండుగ వేళ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులను సీజ్చేస్తున్నారు