నకిరేకల్ నియోజకవర్గంలో శాంతిభద్రతలు గాడితప్పాయని మాజీ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. శనివా రం నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ను కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న ఆగడాలను ఆయనకు వివరించారు. అన�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రౌడీయిజం, గూండాయిజం రాజ్యమేలుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ�
‘డీజీపీ, తెలంగాణ సైబర్ సెక్యూరిటీబ్యూరో గారు.. తెలంగాణలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉన్న మీరు మీ రాజకీయ బాసుల ఆదేశాలను పాటించడం విడ్డూరం.
శాంతి భద్రతల సమస్య లేదా ఏదైన ఆపత్కాల పరిస్థితులు ఎదురైనప్పుడు డయల్ 100 నంబర్కు కాల్ చేయాలి.. అగ్ని ప్రమాదం జరిగితే 101కు కాల్ చేయాలి.. వైద్య సేవలు, అంబులెన్స్ కోసం 108కు, పిల్లల భద్రత కోసం 1098కు, ఏవైన ప్రకృతి వ�
శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుం టూ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కల్గకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ సీపీ సుధీర్బాబు వెల్లడించారు. శ్రీరామ నవమి వేడుక�
న్యూ ఇయర్ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారులు మంగళవారం రాత్రి 7 గంటల నుంచి అర్థరాత్రి వరకు రోడ్లపై గస్తీ నిర్వహించారు. దీంతో ఎటు చూసినా ఖాకీలే కనిపించా
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు మరువలేనివని, నిబద్ధత, నిజాయితో విధులు నిర్వర్తించి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని ఉమెన్ సేఫ్టీవింగ్ డీఐజీ రెమా రాజేశ్వరి, కలెక్టర్ క్రాంతి వల్లూరు శిక్షణ పూర్త�
సైబర్నేరాల కట్టడికి చర్యలు లేకపోవడంతో ఈ తరహా మోసాల్లో హైదరాబాద్ ముందంజలో ఉంటున్నది. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని మూడు సైబర్ ఠాణాల్లో 10 నెలల్లోనే 12 వేల కేసులకుపైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్�
దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరువీరుల త్యాగాలను మరువొద్దని, వారి త్యాగాల చరిత్రను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా
తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం పోలీసులను స్వేచ్ఛగా పనిచేయనివ్వడంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో వెంటనే హోం శాఖ మంత్రిని నియమించాలని క�