TTD Chariman | ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి హాట్ టాపిక్గా మారింది. అధికారిక వైసీపీని చిత్తుగా ఓడించి.. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండటంతో నామినేటెడ్ పదవులను ఎవరికి ఇస్తారనే చర్చ
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. మరికొన్ని గంటల్లో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయనుంది. అయితే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీ సంద
ప్రధాన ప్రతిపక్షంగా అసెం బ్లీలోకి అడుగుపెట్టబోతున్నామని జన సేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పా రు. అధికారంలోనూ భాగస్వామ్యం తీసుకుంటానని పేరొన్నారు.
Pawan Kalyan | జనసేన ఎమ్మెల్యేలతో బుధవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జనసేన
Thalapathy Vijay | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటిచేయగా.. ఏకంగా 164 సీట్లు గెలిచింది. సుమారు 94 శాతం సీట్లు సాధించి దేశంలోనే
PawanKalyan | జనసేన అధినేత పవన్ కల్యాణ్ (PawanKalyan) కుటుంబ సమేతంగా విమానంలో నేడు ఢిల్లీ బయలుదేరారు. నేడు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ భేటిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన పా
Chandrababu Naidu | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అఖండ విజయం సాధించిన టీడీపీ-జనసేన కూటమికి టాలీవుడ్ నటుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టాడు.
Pawan Kalyan | ఏపీ ఎన్నికల ఫలితాల్లో సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి 70,354 ఓట్ల భారీ మెజారిటీతో విజయ దుంధుభి మోగించారని తెలిసిందే. కాగా పవన్ కల్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ.
Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఎమ్మెల్యే, ఎంపీగా విజయం సాధించిన జనసేన విజేతలతో బుధవారం మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ప్రత్యేక స
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటిచేయగా.. ఏకంగా 164 సీట్లు గెలిచింది. సుమ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి చరిత్ర సృష్టించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏకంగా 165 సీట్లు గెలిచింది.
ఏపీలో భారీ విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు అభినందనలు తెలిపారు.