Hari Hara Veeramallu | అగ్ర హీరో పవన్కల్యాణ్ ఎట్టకేలకు ‘హరిహరవీరమల్లు’ సినిమా షూటింగ్ను పూర్తిచేశారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పాలనాపరమైన వ్యవహారాలతో బిజీగా ఉండటం వల్ల ఆయన సినిమా షూటింగ్స్లో జాప్యం జరుగుతున్న విషయం
Pawan Kalyan | రాజకీయాలలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించేశారు. ఆయన ఎప్పుడో కమిటైన హరిహర వీరమల్లు చిత్రం పూర్తి చేసి త్వరగా ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకున్నా కూడా అది
Arya | టాలీవుడ్ ఇండస్ట్రీలో అందమైన ప్రేమ కథా చిత్రాలలో ఆర్య ఒకటి అని చెప్పవచ్చు. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ 2004లో విడుదల�
Pawan Kalyan | పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేయడం భారతదేశంలో ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని కొనియాడారు.
AP Deputy CM Pawan Kalyan | ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే.
HariHara VeeraMallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చాక సినిమాలు చేయడం తగ్గించారు. కొత్త ప్రాజెక్టులకి సైన్ చేయడం లేదు. గతంలో కమిటైన సినిమాలు పూర్తి చేసే పనిలో పడ్డారు. పవన్ గత కొద్ది రో�
పవన్కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాకోసం ఆయన అభిమానులే కాదు, అందరు హీరోల అభిమానులూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు భాగాలుగా దర్శకుడు జ్యోతికృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి పార్ట్ షూట్
Peddi | ఈ మధ్య స్టార్ హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్లో సందడి చేసేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు. క్రేజ్కి క్రేజ్, రెమ్యునరేషన్కి రెమ్యునరేషన్ వస్తుండడంతో స్టార్ హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్క�
కేవలం ఆయుధాలు మాత్రమే భారత్ శక్తి కాదని.. ఐక్యతే మన ఆయుధమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. శుక్రవారం ఏపీ రాజధాని అమరావతిలో పునః నిర్మాణ సభలో మోదీ మాట్లాడారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన ఏపీలో పోలవ�
Pawan Kalyan | ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవంలో ఆసక్తికర ఘటన జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ప్రధాని మోదీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తన ప్రసంగం పూర్తి చేసుకుని తిరిగి వెళ్తు�
| విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి ఆలయం వద్ద అపశ్రుతి చోటు చేసుకున్నది. దర్శనానికి బారులు తీరిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పాక్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుండటం రాజకీయ దుమారం రేపుతున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు.