Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల నుంచి ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా అధికారులు తెలిపారు.
వైరల్ ఫీవర్తోనే సోమవారం నాడు పవన్ కల్యాణ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. జ్వరం తీవ్రత పెరగడంతో మంగళవారం సమావేశాలకు హాజరుకాలేదని తెలుస్తోంది.