పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా కూడా అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంటారు. ఇప్పుడు ఈయన ఖుషీ సినిమా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటి విశేషాలను ఇప్పుడు పంచుకున్నా�
పవన్ కళ్యాణ్ కొన్ని రోజులుగా క్వారంటైన్ లోనే ఉన్నాడు. ఈయన కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా బయటికి రావడం లేదు. దాంతో అభిమానులు కంగారు పడుతున్నారు. సాధారణంగా కరోనా నెగిటివ్ తర్వాత బయటికి వచ్చేస్తుంటారు. అ�
నిజంగానే పవన్ అభిమానులకు ఇంతకంటే పెద్ద సర్ ప్రైజ్ ఉండదేమో..? ఇంకా వకీల్ సాబ్ సినిమాను చూడని వాళ్లు కరోనా కారణంగా థియేటర్స్ కు ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్లకు ఇప్పుడు సర్ ప్రైజ్ ఇచ్చారు దర�
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా అయినా చేయాలని దర్శకుడు కలలు కనే వాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఒకసారి ఆయనతో సినిమా చేస్తే మళ్లీ మళ్లీ చేయొచ్చు అని నమ్మకం కలిగిస్తున్నాడు పవన్ కళ్యాణ్. స్టార్ డైరెక్టర్లతో
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అధికారికంగా ముహూర్తం కూడా జరుపుకొని ఉండేది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఏదీ అనుకున్నట్లు జరగదు. అనుకోకుండా కొన్ని సినిమాలు ఆదిలోనే ఆగిపోతాయ�
అభిమానులు తమ అభిమాన హీరోలను ఆరాధించడమే కాదు తమలో దాగి ఉన్న కొత్త టాలెంట్ను బయటకు తీస్తూ స్టన్నింగ్ పోస్టర్స్ను రూపొందిస్తున్నారు. ఈ పోస్టర్స్ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ మాదిరిగాన�
చూస్తుండగానే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ విడుదలై రెండు వారాలు గడిచిపోయాయి. సరిగ్గా 14 రోజుల కింద ఎప్రిల్ 9న భారీ అంచనాలతో విడుదలైంది వకీల్ సాబ్. కరోనా సెకండ్ వేవ్ అప్పుడప్పుడే ఊపందుకుంటున్న సమయంలో పవన్ సినిమా �
PVP | మహేష్ బాబు, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన పీవీపీ సంచలన ట్వీట్ చేశాడు. హీరోలను లంగా డ్యాన్సులేసే స్టార్లు అంటూ ట్వీట్ చేశాడు.
వకీల్ సాబ్ సినిమాను రాంగ్ టైం లో రిలీజ్ చేశారా.. చూస్తుంటే ఇప్పుడు అందరికీ ఇదే అనుమానాలు వస్తున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత కూడా కలెక్షన్లు రాలేదు.