అమరావతి: జనసేన ఐటీ విభాగానికి 16 మంది సభ్యులతో ఐటీ కమిటీ నియామకానికి పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఇప్పటికే మిరియాల శ్రీనివాస్ ను ఈ విభాగానికి చైర్మన్ గా నియమించారు. ఈ కమిటీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ ఐ టీ కార్యకలాపాలను నిర్వర్తించనున్నది. త్వరలో జిల్లా విభాగాల ను నియమించనున్నట్లు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఊరబండి ప్రసాద్
ఉయ్యాల శ్రీనివాస్
చవ్వాకుల లీలా కోటేష్ బాబు
మద్దెల సాయి మేఘన
పిండి సురేష్
గరిమెళ్ళ కృష్ణ
గేదెల సతీష్ కుమార్
నల్లబల్లి వెంకట కృష్ణమోహన్ రావు
అడపా వాసు
వడ్లాని కిరణ్
పసుపులేటి సంజీవ్
మోసూరు గంగాధర్
పోలేపల్లి సుధీర్ నాయుడు
రావూరి తులసి
గంగిపాముల భాస్కర్
అనుగంటి వేణు