‘పట్టణప్రగతి’ జోరుగా సాగుతున్నది. పదో రోజూ అధికారులు, ప్రజాప్రతినిధులు కాలనీల్లో పర్యటిస్తూ, సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. పట్టణ ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేస్తూ పచ్చదనం, ప
జగిత్యాల : ప్లాస్టిక్ నివారణ తోనే పారిశుధ్యం మెరుగవుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 14,15,16,32 వార్డులను సందర్శించి పారిశుధ్య పన
మహబూబ్నగర్ : మున్సిపల్ కౌన్సిలర్లు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన మహబూబ్నగర్ మున్సిపాలిటీలో పలు అభివ
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. ఏడో రోజైన గురువారం మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్దఎత్తున పాల్గొన్నారు. వీధ�
తాండూరు, జూన్ 9 : ప్రజా ప్రతినిధులు, అధికారులు అంకిత భావంతో ప్రజా సేవ చేయాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సూచించారు. గురువారం తాండూరు మున్సిపల్ పరిధిలోని 12, 17, 25, 26వ వార్డుల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి �
పరిగి, జూన్ 9 : పరిగి సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. గురువారం పరిగిలోని 15వ వార్డులో నిర్మాణం చేపట్టిన అండర్గ్రౌండ్ డ్రైనేజీని ఎమ్మెల్యే ప్రారంభించారు. �
చేర్యాల, జూన్ 9 : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ చక్కదిద్దుతుంటే ఓర్వలేని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెసోల్లు నిత్యం ప్రభుత్వం పై అసత్య ప్రచారాలు చేయడం పనిగా పెట్టుకున్నారు. వాటిని వెంటనే మాన�
పల్లె, పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామ పంచాయతీల్లో ఉత్సాహంగా పనులు జరు�
గ్రేటర్ హైదరాబాద్లో బుధవారం ఆరో రోజు పట్టణ ప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. 30 సర్కిళ్లలోని 150 వార్డులు.. 425 కాలనీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టారు. స్థానికులతో మాట్లాడి ప్రజా సమస్యల పరిష్కారాని�
కాలనీల అభివృద్ధికి పట్టణ ప్రగతి దోహదం చేస్తుందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. హబ్సిగూడ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో ఎమ�
పల్లె, పట్టణ ప్రగతి నిర్వహణతో గ్రామాల, పట్టణాలు, నగరా ల రూపురేఖలు మారుతున్నాయి. పల్లెలు అభివృద్ధికి పట్టుకొమ్మలుగా, పట్టణాలు అభివృద్ధికి ఆనవాళ్లుగా మా రాయి. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా మంగళవారం రాష్ట్ర ర
పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. పట్టణ ప్రగతిలో
గ్రేటర్ ‘స్వచ్ఛ’మేవ జయతే అంటూ నినదిస్తున్నది. పల్లె, పట్టణ ప్రగతి ఉత్సాహంగా సాగుతున్నది. ‘స్వచ్ఛ’ సంకల్పంతో ప్రత్యేక పారిశుధ్య పనులు కొనసాగుతుండగా, నాలుగు రోజుల్లో మొత్తం 27,044 టన్నుల వ్యర్థాలను తొలగించ�
హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛ, సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం జీహెచ్ఎంసీ సర్కిల్-15 పరిధిలో ముమ్మరంగా సాగుతున్నది. బస్తీలు, కాలనీల్లో ఎక్కడి సమస్యలను అక్కడే గుర్తి�