జహీరాబాద్, జూన్ 16 : ప్రజలకు మౌలిక సదుపాయలు కల్పించేందుకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. గురువారం జహీరాబాద్ మున్సిపల్�
ఆదిలాబాద్ : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో ఏర్పాటుచేసిన క్రీడా మైదానాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. కాసేపు మైదానంలో వాలీబాల్ ఆడుతూ క్రీడాస్ఫూర్తిని చాటా�
ఉమ్మడి జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు బుధవారం పదమూడో రోజూ ఉత్సాహంగా సాగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు వాడల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేపట్టబోయే పనులపై చర్చించారు. పారిశు�
పట్టణాలు, పల్లెల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమం పద మూడో రోజైన బుధవారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో జోరుగా కొనసాగింది. ప్రజాప్రతినిధులు, అధిక�
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 15: తార్నాక డివిజన్లో గత ఐదేండ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు. గత యాభై ఏళ్ల కాలంలో పరిష్కారం కాని ఎన్నో పనులను సైత
చేర్యాల, జూన్15 : దేశంలోని అన్నిరాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకపోతుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా �
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణప్రగతి పనులు మంగళవారం ముమ్మరంగా కొనసాగాయి. పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటేందుకు గుంతలు తీయడం, మొక్కల వద్ద పాదుల ఏర్పాటు, మురుగుకాల్వల్లో చె
మాదాపూర్, జూన్ 14 : మాదాపూర్ డివిజన్ ప్రజలకు మెరుగైన వసతులను కల్పించడంలో నిరంతరం ముందుంటానని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యానగర్, సుభాష్�
జగిత్యాల : పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. నాలుగో విడత పట్టణ ప్రగతిలో భాగంగా జగిత్యాల పట్టణంలోని 20,21,37వ వార్డ్ లలో మున్సిపల్ ఛైర్పర్సన్ డ�
ప్రజల కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని, అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా పచ్చదనంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దే�
పట్టణ ప్రగతి కార్యక్రమంతో బస్తీలు, కాలనీల్లో అభివృద్ధి పనులు మరింత వేగవంతమయ్యాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని పద్మాలయ అ�
మేడ్చల్ మల్కాజిగిరి : పచ్చదనంలో తెలంగాణ దేశంలో నే నంబర్ వన్గా నిలిచిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో పలు అభివృద్ధి పనులను మ
కరీంనగర్ : పల్లెలు పట్టణాలుగా మారాలి. అధునీకరణ చెందిన పట్టణాలుగా మెరువాలి. ఆ పట్టణాలను చూసి ప్రజలంతా మురవాలన్న నినాదంతోరాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని బీసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నార�
మహబూబాబాద్ : రూ.100 కోట్లతో తొర్రూరు పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.పట్టణ అభివృద్ధికి నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 5వ విడత ప�
దేశానికి, రాష్ర్టానికి కాంగ్రెస్, బీజేపీలు అన్యాయం చేశాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డా రు. 5వ విడుత పల్లె ప్రగతిలో భాగంగా