తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వచ్చే నెల 3వ తేదీ నుంచి చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించటానికి జీహెచ్ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పక్షం రోజులపాటు జరిగే పట్టణ ప్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పట్టణ ప్రగతి కార్యక్రమానికి జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వనగరాభివృద్ధిలో భాగంగా జూన్ 3 నుంచి 18 వరకు ఈ బృహత్తర కార్యక్రామన్ని జీహెచ
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలులో గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో) సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయా శాఖల అధికారులతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం�
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జూన్ 3 నుంచి 18 వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, బీ గోపి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరే�
సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ ) : ప్రతిష్టాత్మక పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష
హైదరాబాద్ : ఓ వైపు భానుడి భగభగ, మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభించాలనుకున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను వాయిదా వేయాలని మంత్రులు, అధికా�
హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసమైన తెలంగాణను పునర్ నిర్మిస్తున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని కష్టాలు అధిగమించి దేశం గర్వించేలా అభివృద్ధి చేస్తున్నాం. తిగి బాగు చేసుకో
హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): పల్లెలు, పట్టణాలను పచ్చదనంతో తీర్చిదిద్దడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వర్షాకాలం ప్రారంభం కాగానే రాష్ట్ర వ్యాప్తంగా ప�
పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ, పచ్చదనం పెంపే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమానికి శేరిలింగంపల్లి జోనల్ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం నిర్వహణపై ప్రభుత్వ పరంగా తగు షెడ్యూ�
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18న మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్�
హైదరాబాద్ : ఆయా మున్సిపాలిటీల్లోని మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సుతిమెత్తగా చురకలంటించారు. మున్సిపల్ అధికారులపై అరిస్తే.. గొప్ప అనుకునే వారిని కేటీఆర్ హెచ్చ�
సిద్ధిపేట : సిద్ధిపేట అంటే అన్నింట్లో ఆదర్శమని, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ సిద్ధిపేట పేరు లేని అవార్డు ఉండదని, ఇదే పట్టణం మరోసారి నిరూపించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. పట్టణ పగ్రతి
హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో చేపట్టబోయే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించనున్నారు. ఈ సమీక్షా సమావేశాన�
హైదరాబాద్ : రాష్ట్రంలోని మున్సిపల్ అధికారులు, సిబ్బందిపై ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. మున్సిపల్ జాబ్ థ్యాంక్ లెస్ జాబ్ అని కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మే�