సీఎం కేసీఆర్పై పోటీ చేసే అర్హతలేని రేవంత్రెడ్డిని రెండుచోట్లా ఓడిస్తామని తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రేవంత్ను అసెంబ్లీ మెట్లు కూడా తాకకుండా బుద్ధి చ�
Kodangal | కొడంగల్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నది. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విజయం సాధించిన తరువాత కొడంగల్ను �
Minister KTR | కొడంగల్లో ఈసారి నరేందర్రెడ్డిని గెలిపించిన తర్వాత.. అవసరమైతే కేసీఆర్ కాళ్లు పట్టుకుని ఎమ్మెల్యేగారికి ప్రమోషన్ ఇప్పిచ్చే బాధ్యత తనది అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అప్పుడు కొడంగల్ ప్రజ�
అబద్ధాల రేవంత్రెడ్డి.. నీవు ఓడిపోవడం ఖాయం.. నీ కల్లబొల్లి మాటలను కొడంగల్ నియోజకవర్గ ప్రజలు నమ్మరు..’ అని గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
Kodangal | నాయకుడు వేసే అడుగు ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించాలి. ప్రజాప్రతినిధి చేసే యోచన నిరుపేదలకు ప్రయోజనం చేకూర్చాలి. కానీ, తాను తీస్మార్ఖాన్ అని చెప్పుకొనే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి ఈ మాటలు అస్స�
Harish Rao | కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకొచ్చి, ఇక్కడి రైతుల పాదాలను కడుగుతామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస
గత పాలనలో కన్నీళ్లు.. బీఆర్ఎస్ పాలనలో సాగు, తాగునీరు అందుతున్నదని.. గ్రామాల అభివృద్ధ్దికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, మన పాలన మనమే చేసుకుందామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారుతుండగా.. ప్రతిపక్ష పార్టీల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డ
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పరిగి నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, విద్యాసంస్థలపై జాతీయ జెండా రెపరెపలాడింది. పరిగిలోని మున్సిప్ కోర్ట�
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని కేసీఆర్ సర్కారు నిర్ణయంపై నూతనోత్సాహం నెలకొన్నది.
ఎనిమిదేండ్లుగా తెలంగాణ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వికారాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు.
కోస్గి పట్టణ ప్రజల చిరకాల వాంఛ టీఆర్ఎస్ సర్కార్ హయాంలో నెరవేరింది. ఎంతో మంది నాయకులు.., ఎన్నో ఏండ్లుగా కోస్గిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారే తప్పా ఆచరణలో పెట్టలేదు.
సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి చేస్తున్న కృషికి ఆకర్శితులై పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు
కొడంగల్, ఏప్రిల్ 27: కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గంలో కట్టడికి అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక ఆర్అండ్బీ అ�