Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా చేపట్టిన పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మా విలేజ్కు వ్యతిరేకంగా రైతులు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. ఇప్పటికే బాధిత గ్రామాలకు చెందిన రైతులు తహసీల్దార్ కార్యాలయ ము
Patnam Narender Reddy | కారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం గుండుమాల్ మండలం కొమ్మూర్ గ్రామంలో ప్రైమరీ, జిల్లా పరిషత్ పాఠశాల(Kommuru school) విద్యార్థులు తినే బియ్యం బూజు పట్టడంతో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం ఇంటి దగ్గర చేసి వ
Patnam Narender Reddy | కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే ఫార్మా కంపెనీని అడ్డుకొని తీరుతామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి హెచ్చరించారు. శనివారం నారాయణపేట జిల్లా కోస్గిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనను విజయవంతం చే యాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చా రు. శనివారం పార్టీ అధినేత పర్యటనపై మహబూబ్నగర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మా జీ మంత్రి శ్రీనివా�
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు మహారాష్ట్రలో కూడా కొనసాగుతున్నది. తెలుగువారు ఎకువగా ఉండే ముంబై, థానే, భీవండి, నవీముంబై, ఫుణె ప్రాంతాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. �
సీఎం కేసీఆర్పై పోటీ చేసే అర్హతలేని రేవంత్రెడ్డిని రెండుచోట్లా ఓడిస్తామని తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రేవంత్ను అసెంబ్లీ మెట్లు కూడా తాకకుండా బుద్ధి చ�
Kodangal | కొడంగల్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నది. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విజయం సాధించిన తరువాత కొడంగల్ను �
Minister KTR | కొడంగల్లో ఈసారి నరేందర్రెడ్డిని గెలిపించిన తర్వాత.. అవసరమైతే కేసీఆర్ కాళ్లు పట్టుకుని ఎమ్మెల్యేగారికి ప్రమోషన్ ఇప్పిచ్చే బాధ్యత తనది అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అప్పుడు కొడంగల్ ప్రజ�
అబద్ధాల రేవంత్రెడ్డి.. నీవు ఓడిపోవడం ఖాయం.. నీ కల్లబొల్లి మాటలను కొడంగల్ నియోజకవర్గ ప్రజలు నమ్మరు..’ అని గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
Kodangal | నాయకుడు వేసే అడుగు ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించాలి. ప్రజాప్రతినిధి చేసే యోచన నిరుపేదలకు ప్రయోజనం చేకూర్చాలి. కానీ, తాను తీస్మార్ఖాన్ అని చెప్పుకొనే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి ఈ మాటలు అస్స�
Harish Rao | కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకొచ్చి, ఇక్కడి రైతుల పాదాలను కడుగుతామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస
గత పాలనలో కన్నీళ్లు.. బీఆర్ఎస్ పాలనలో సాగు, తాగునీరు అందుతున్నదని.. గ్రామాల అభివృద్ధ్దికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, మన పాలన మనమే చేసుకుందామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారుతుండగా.. ప్రతిపక్ష పార్టీల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డ