బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను (KTR) సైతం అరెస్టు చేస్తారనే వార్తల నేపథ్యంలో.. హైదరాబాద్ నందీనగర్లోని ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు.
రేవంత్రెడ్డి అల్లుడికి చెందిన మ్యాక్స్ బీన్ కంపెనీ విస్తరణ కోసమే కొండగల్లో రైతుల భూములు లాక్కుంటున్నారని, తన అల్లుడి కోసమే ముఖ్యమంత్రి భూదందాకు తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ
రైతుల భూమిని అక్రమంగా సేకరించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులను అడ్డుకున్నందుకు 16మంది రైతులతో సహా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని అరెస్టు చేయటంపై నిరసనలు వెల్లువెత్తాయి. ఉస్మానియా యూనివర్సిటీ �
ఫార్మా క్లస్టర్కు భూములు ఇవ్వబోమని చెప్పిన రైతులను, వారి పక్షాన నిలబడిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అరెస్టును మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఖండించారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే వి
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై జరిగిన దాడికి సంబంధించి పూర్తి ఆధారాలతోనే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని అరెస్టు చేసినట్టు హైదరాబాద్ మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ స్ప
రాష్ట్రానికి ‘రాహు-రేతు’ దోషం పట్టుకున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. పచ్చగా అలరారుతున్న రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అల్లకల్లోలం జరుగుతున్నదని ఆ
Patnam Narendar Reddy | లగచర్ల ఘటన కేసులో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. అయితే, పట్నం నరేందర్రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలు పేర్కొ�
KTR | సీఎం రేవంత్ రెడ్డి భూదాహా యజ్ఞంలో అతి వేషాలు వేసి అధికారులు బలిపశువులు కావొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అతి చేస్తే పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో ఏం జర�
KTR | తెలంగాణ పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తూ నికృష్ణ పరిస్థితిని తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్లో మాజీ ఎమ్మెల్యే పట్నం నర�
Koppula Eshwar | రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy) అరెస్
Patnam Narender Reddy | సీఎం రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్లో రైతుల తిరుగుబాటుతో రేవంత్ రెడ్డి కం�