77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పరిగి నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, విద్యాసంస్థలపై జాతీయ జెండా రెపరెపలాడింది. పరిగిలోని మున్సిప్ కోర్ట�
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని కేసీఆర్ సర్కారు నిర్ణయంపై నూతనోత్సాహం నెలకొన్నది.
ఎనిమిదేండ్లుగా తెలంగాణ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వికారాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు.
కోస్గి పట్టణ ప్రజల చిరకాల వాంఛ టీఆర్ఎస్ సర్కార్ హయాంలో నెరవేరింది. ఎంతో మంది నాయకులు.., ఎన్నో ఏండ్లుగా కోస్గిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారే తప్పా ఆచరణలో పెట్టలేదు.
సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి చేస్తున్న కృషికి ఆకర్శితులై పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు
కొడంగల్, ఏప్రిల్ 27: కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గంలో కట్టడికి అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక ఆర్అండ్బీ అ�