ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బుధవారం జన్ సురాజ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాల కోసం బీహార్ ప్రజలు ఓట్లు వేయడం లేదని, అందుకే వారికి అవి
బీహార్ యువకుడు అభిషేక్ కుమార్కు గూగుల్ లండన్ కార్యాలయంలో రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజీ లభించింది. ఆయన వచ్చే నెలలో ఉద్యోగ బాధ్యతలను స్వీకరిస్తారు. ఆయన పాట్నాలోని ఎన్ఐటీలో బీటెక్ చేశారు. ‘ఇది నా అతి గొ
SDM mistakenly lathi-charged | ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ బుధవారం భారత్ బంద్కు రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి పిలుపునిచ్చింది. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన చేపట్టారు. అ
Special Trains | ప్రయాణికుల దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. సికింద్రాబాద్ నుంచి పట్నా, దానాపూర్కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. పట్నా - సికింద్రాబాద్ (03253) మధ్య 5 ఆగస్టు నుంచి సెప్టెంబర్�
Fire accident | బీహార్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీహార్ రాజధాని పట్నాలోని బోరింగ్ రోడ్ ఏరియాలో గల ఓ అపార్టుమెంట్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళకు గురయ్యారు. తర్వాత పో�
girl shot dead | తండ్రి కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన నాలుగేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు గన్తో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి రక్తం ముడుగుల్లో పడి మరణించింది.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ చిరు వ్యాపారిపై (Street Vendor) గత అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ నమోదయింది. పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా.. ఆ వ్యాపారి రోడ్డు మీద గుట్కా, వాటర్ బాటిల్స్ అమ్ముతూ వారికి కనిపించాడు. ద�
బీహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర సర్కార్ తీసుకొన్న నిర్ణయాన్ని పాట్న
ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) ఆరోగ్యంగానే ఉన్నారా? ఆయనకు ఏమైంది?. లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్లో భాగంగా పాట్నాలోని వెటర్నరీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో �