Special Trains | ప్రయాణికుల దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. సికింద్రాబాద్ నుంచి పట్నా, దానాపూర్కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. పట్నా - సికింద్రాబాద్ (03253) మధ్య 5 ఆగస్టు నుంచి సెప్టెంబర్�
Fire accident | బీహార్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీహార్ రాజధాని పట్నాలోని బోరింగ్ రోడ్ ఏరియాలో గల ఓ అపార్టుమెంట్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళకు గురయ్యారు. తర్వాత పో�
girl shot dead | తండ్రి కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన నాలుగేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు గన్తో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి రక్తం ముడుగుల్లో పడి మరణించింది.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ చిరు వ్యాపారిపై (Street Vendor) గత అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ నమోదయింది. పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా.. ఆ వ్యాపారి రోడ్డు మీద గుట్కా, వాటర్ బాటిల్స్ అమ్ముతూ వారికి కనిపించాడు. ద�
బీహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర సర్కార్ తీసుకొన్న నిర్ణయాన్ని పాట్న
ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) ఆరోగ్యంగానే ఉన్నారా? ఆయనకు ఏమైంది?. లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్లో భాగంగా పాట్నాలోని వెటర్నరీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో �
Massive fire | బీహార్ రాజధాని పాట్నాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది (Fire). పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్ (Patna Railway station) సమీపంలోని ఓ హోటల్లో గురువారం ఉదయం ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.
JDU Leader | బీహార్ (Bihar) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీయూకి చెందిన యువ నేత (JDU Leader) దారుణ హత్యకు గురయ్యాడు (shot dead).
ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని ‘భూతం, పిశాచి’ అంటూ పిలువడం క్రూరత్వం కిందకేమీ రాదని పాట్నా హైకోర్టు అభిప్రాయపడింది. ఓ విడిపోయిన భార్యాభర్తల కేసు విచారణ సందర్భంగా జస్టిస్ వివేక్ చౌదరి తాజాగా ఈ వ్యాఖ్య
ముఖ్యమంత్రి పీఠం కోసం తరచూ కూటములు మార్చే జేడీయూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఇంత స్వల్ప వ్యవధిలో అతడు కూటమి ఎందుకో మారాడో �
Bihar CM | జేడీయూలో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఆ పార్టీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (Nitish kumar) కొట్టిపారేశారు. తమ పార్టీలో అంతా బాగానే ఉందని చెప్పారు. జేడీయూ నేతలందరం ఐక్యంగానే ఉంటున్నామ�