Woman Stabs Husband | పెళ్లైన మరునాడు భర్త ప్రైవేట్ భాగాలపై భార్య కత్తితో దాడి చేసింది (Woman Stabs Husband). తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Opposition Meet | 2024 లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఐక్యత కోసం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప�
Bihar | పాట్నా : బీహార్ రాజధాని పాట్నాలో ఓ సర్పంచ్ భర్త తుపాకీతో హల్ చల్ చేశాడు. పెళ్లి వేదికపై అటు ఇటు తిరుగుతూ గాల్లోకి కాల్పులు జరిపి అందర్నీ భయభ్రాంతులకు గురి చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధ�
బీహార్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల ఆధారిత సర్వేను వెంటనే నిలిపివేయాలని పాట్నా హైకోర్టు గురువారం ఆదేశించింది. కుల సర్వేను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన చీఫ్ జస్టిస్ �
కర్ణాటక ఎన్నికల తర్వాత పాట్నాలో విపక్ష పార్టీల నేతల సమావేశం జరిగే అవకాశం ఉన్నదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ శనివారం అన్నారు. విపక్షాల ఐక్యతపై చర్చిస్తామన్నారు.
ATM Van Driver: ఏటీఎం వ్యాన్ డ్రైవర్ సుమారు 1.5 కోట్ల నగదుతో అదృశ్యమయ్యాడు. ఈ ఘటన బీహార్లోని పాట్నాలో జరిగింది. వాహనాన్ని ట్రేస్ చేసిన పోలీసులు డ్రైవర్, నగదు కోసం గాలిస్తున్నారు.
railway station | రైల్వే అధికారులు కూడా ఈ సంఘటనపై స్పందించారు. దత్తా కమ్యూనికేషన్పై చర్యలు చేపట్టారు. ఆ ఏజెన్సీపై కేసు నమోదు చేశారు. అలాగే ఆ సంస్థను బ్లాక్లిస్ట్లో పెట్టడంతో పాటు జరిమానా కూడా రైల్వే అధికారులు వి
Patna | బిహార్ పాట్నా జిల్లాలో ఆదివారం జరిగిన పార్కింగ్ విషయంలో ఇరువర్గాల మధ్య ఘరణ జరిగింది. ఓ వర్గం ఇండ్లకు నిప్పుపెట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
IndiGo Airlines Mistake | ఇండిగో ఎయిర్లైన్స్ మరోసారి తన విమానంలో ఒక నగరానికి వెళ్లాల్సిన ప్రయాణికుడిని మరో నగరానికి తీసుకెళ్లింది. బీహార్ రాజధాని పట్నాకు వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కిన ప్రయాణికుడు రాజస్థాన్లోని ఉదయ్�
ప్రపంచంలోనే అత్యంత పొడవైన లగ్జరీ రివర్ క్రూయిజ్ నౌక ‘ఎంవీ గంగా విలాస్’ను ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ప్రారంభించిన రెండు రోజులకే విహారయాత్రకు వెళ్లిన ఈ నౌక.. బీహార్�
Eat fish competition | మీరు 15 నిమిషాల్లో ఎన్ని చేప ముక్కలు తినగలరు..? మహా అయితే అయిదో, పదో తినగలరేమో కదా..! కానీ బీహార్కు చెందిన ఓ వ్యక్తి మాత్రం అయిదో, పదో కాదు ఏకంగా
ఎయిర్ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటన ఇటీవల తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో విమానంలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇండిగో విమానంలో ప్రయా�
Bihar | బీహార్ కల్తీ మద్యం తాగి ఓ స్కూలు ప్రధానోపాధ్యాయుడు సహా ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో 2016లో ప్రభుత్వం సంపూర్ణ మద్యపాణ నిషేధం విధించింది. అయినప్పటికీ మందు ఏరులైపారుతున్నది.