బీహార్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్తో ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ విద్యార�
Police Lathi Charge | సివిల్ సర్వీస్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. కంబైన్డ్ ప్రిలిమినరీ పరీక్ష సాధారణీకరణను వ్యతిరేకించారు. ఈ పరీక్షలో మార్పులు చేయవద్దని, పాతపద్ధతిలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీ
బీహార్లోని గయ జిల్లాలో ఉన్న బిహియాన్ గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడి ప్రజలు ఆచరించే సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఆచారాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 300 సంవత్సరాల నుంచి ఈ గ్రామస్థులు శాకాహారులుగానే కొనస�
బీహార్లోని నాలుగు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఎన్నికలపై ఏ మాత్రమూ ప్రభావం చూపలేకపోయింది. రెండేండ్లుగా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు, బీహార్వ్యాప్తంగా పాదయాత్ర, పె�
“బీహార్ ప్రజలకు నా ప్రణామాలు. ఎక్కడా తగ్గని పుష్పరాజ్ మీ ప్రేమకు తలొంచాడు. థ్యాంక్యూ పాట్నా. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘పుష్ప 2’.
Vande Bharat Express: ఢిల్లీ నుంచి పాట్నా వరకు ఇవాళ వందేభారత్ రైలు స్టార్ట్ అయ్యింది. లాంగెస్ట్ వందేభారత్ రైలుగా రికార్డుకెక్కింది. 994 కిలోమీటర్లు ఆ రైలు ప్రయాణిస్తుంది.
Tejashwi Yadav | బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ (Tejashwi Yadav)పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన సమయంలో అందులోని వస్తువులను తేజశ్వి ఎత్తుకెళ్లారని ఆరోపించింది.
ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బుధవారం జన్ సురాజ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాల కోసం బీహార్ ప్రజలు ఓట్లు వేయడం లేదని, అందుకే వారికి అవి
బీహార్ యువకుడు అభిషేక్ కుమార్కు గూగుల్ లండన్ కార్యాలయంలో రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజీ లభించింది. ఆయన వచ్చే నెలలో ఉద్యోగ బాధ్యతలను స్వీకరిస్తారు. ఆయన పాట్నాలోని ఎన్ఐటీలో బీటెక్ చేశారు. ‘ఇది నా అతి గొ
SDM mistakenly lathi-charged | ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ బుధవారం భారత్ బంద్కు రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి పిలుపునిచ్చింది. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన చేపట్టారు. అ