Brijbhushan | బీజేపీ మాజీ ఎంపీ (BJP Ex MP) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (BrijBhushan Sharan Singh).. యోగా గురు (Yoga Guru) బాబా రామ్దేవ్ (Baba Ramdev) పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్వదేశీ పేరుతో రామ్దేవ్ చేస్తున్న ప్రచారంలో నకిలీ ఉత్పత్తులు, �
ఇప్పుడున్న పరిస్థితుల్లో వరి, ప్రత్తి, బత్తాయి వంటి ఇతర పంటల ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని అధిక ఆదాయం పొందే పంట కేవలం ఆయిల్పామ్ మాత్రమే అని పతంజలి డీజీఎం బొల్లంపల్లి యాదగిరి అన్నారు. అనుముల మండలం కొత్�
పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఆశాజనక పనితీరు కనబరిచింది. డిసెంబర్ త్రైమాసికానికిగాను రూ.593 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.370.88 కోట్ల లాభంతో పోలిస్తే 60 శాత�
పతంజలి యోగసూత్రాల్లో ఉన్న ఆసనాలు ‘పెద్దలకు మాత్రమే’ అని ముద్ర పడిపోయింది. కానీ, మొక్కగా ఉన్నప్పుడే ఎరువు దిట్టంగా పడితే.. అది బలంగా పెరుగుతుంది. చిన్న వయసులోనే యోగ సాధన అలవాటు చేస్తే... పిల్లలకు ఆరోగ్య యోగం
తప్పుదోవ పట్టించే ప్రకటనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. అవాస్తవ, అసహజ, అతిశయోక్తి విషయాలతో సమాజానికి తీవ్ర హాని కలిగించే తప్పుడు ప్రకటనలపై ఫిర్యాదు చేసేందుకు, వాటిని పరిష్కరించేందుకు తగిన �
యోగా గురువు రామ్దేవ్ బాబా నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్, రజ్నీగంధా తయారీదారు ధరంపాల్ సత్యపాల్ గ్రూప్ (డీఎస్ గ్రూప్) కలిసి సనోటి ప్రాపర్టీస్ ఎల్ఎల్పీ అనుబంధ సంస్థ మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్న
ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ మరోమారు చిక్కుల్లో పడ్డారు. పతంజలి ఆయుర్వేద సంస్థ ఉత్పత్తి చేసే ఆయుర్వేద పళ్ల పొడి ‘దివ్య మంజన్'లో మాంసాహార ఆనవాళ్లు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఢిల�
Supreme Court | పతంజలి కంపెనీకి సంబంధించిన తప్పుడు ప్రకటన కేసులో సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణలకు వ్యక్తిగత హాజరు నుంచి సర్వోన్నత న్యాయస్థానం మినహాయింపును ఇచ్చ�
Patanjali | ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి (Patanjali)కి మరో షాక్ తగిలింది. పతంజలికి చెందిన సుమారు 14 ఉత్పత్తుల తయారీ లైసెన్స్ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం (Uttarakhand Authority) రద్దుచేసింది.
Patanjali | తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో పతంజలి (Patanjali) ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ (Yoga guru Ramdev), సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు (apology) చెప్పారు.
తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో బహిరంగ క్షమాపణలు చెబుతూ దేశవ్యాప్తంగా 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని పతంజలి సంస్థ మంగళవారం సుప్రీం కోర్టుకు తెలిపింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో వారం రోజుల్లోగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని పతంజలి వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, బాలకృష్ణలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
కోర్టు ధిక్కారణపై క్షమాపణలు చెబుతూ పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, బాలకృష్ణ దాఖలు చేసిన అఫిడవిట్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వారి క్షమాపణలను అంగీకరించబోమని, చర్యలకు సిద్ధంగా ఉ�