ఇచ్చిన హామీలు మర్చిన కాంగ్రెస్ ప్రచారానికి వస్తే చీపుర్లతో మహిళలు నిలదీయాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. శనివారం పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో జరిగిన
ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని పంచాంగ శ్రవణంలో పురోహితులు తెలిపారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని చైతన్యనగర్ హనుమాన్ మందిరంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఎమ్మె ల్యే గూడెం మహిపాల్రెడ్డి, కార్పొర�
దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్, పటాన్చెరు, నల్లగొండ, సంగారెడ్డి పట్టణాలలో వాయు నాణ్యత మెరుగుపడిందని వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 వెల్లడించింది. వరుసగా ఐదు సంవత్సరాలలో నమోదైన వాయు న
పటాన్చెరులో ప్రముఖ గాయకుడు దివంగత గద్దర్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్రెడ్డితో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా�
పటాన్చెరు వాసుల కల త్వరలో నెరవేరనున్నది. ఇచ్చిన హామీ మేరకు మియాపూర్ టు ఇస్నాపూర్ వరకు మెట్రోను పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పటాన్చెరు పర్యటన సందర్భంగా మెట్రోను పొడిగి
అభివృద్ధి విషయంలో పటాన్చెరు నియోజకవర్గం దూసుకుపోతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కరోనా కష్టకాలంలో ధైర్యంగా ప్రజలకు సేవలు అందించిన సఫాయ్ అన్నను, ప్రాణం కాపాడే డాక్టర
ఇస్నాపూర్ జాతీయ రహదారిపై డీసీఎం బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెనుకనుంచి వచ్చి మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఒక కారుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందగా
ముఖ్యమంత్రి కేసీఆర్కు సంగారెడ్డి జిల్లా మొత్తం తెలుసని, మంత్రి హోదాలో పటాన్చెరులో గల్లీగల్లీ తిరిగారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పటాన్చెరులో రూ.200 కోట్లతో నిర్మించే
పటాన్చెరు ఏరియా దవాఖానను మంగళవారం సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా దవాఖానలో ఇద్దరు డాక్టర్లు డ్యూటీకి రాలేదని గుర్తించిన కలెక్టర్, వారి గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చ
బీఆర్ఎస్ కంచుకోట పటాన్చెరు నియోజకవర్గం.. మాకు బలం- బలగం అంతా కార్యకర్తలేనని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం అమీన్ఫూర్ మున్సిపాలిటీలో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చ
దేశం మొత్తం మీద పవర్హాలిడేలు, కరెంటు కోతలు లేని పవర్ ఫుల్ స్టేట్ తెలంగాణ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం సహా సగం రాష్ర్టాల్లో కరెంటు కోతలు అమలవుతున్నాయని చెప్�