కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులు స్థానిక అవసరాలకే ఖర్చుచేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కలెక్టరేట్లో
పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను కలిపే రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ది చేసేలా చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తు న్నామని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావును విమర్శించే స్థాయి కాంగ్రెస్ నియోజకవర్గ పటాన్చెరు ఇన్చార్జి కాట శ్రీనివాస్గౌడ్కు లేదని, ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్త�
హైదరాబాద్ శివారు పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని సిటిజెన్ కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవన వాచ్మెన్ దంపతులను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు.
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేస్-2లో పటాన్చెరు నుంచి హైదర్నగర్ వరకు, కలబ్గూర్ నుంచి పటాన్చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్కు వివిధ ప్రాంతాల్లో భారీ లీకేజీల�
హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి, పటాన్చెరు, జోగిపేట, జహీరాబాద్ ప్రాంతాల్లో 48 స్టోన్ క్రషింగ్, మినరల్స్ పరిశ్రమలకు విద్యుత్తు శాఖ షాక్ ఇచ్చింది. ఆ పరిశ్రమలకు ఫర్మ్ రిజిస్ట్రేషన్, పొల్యూషన్, సీఈ�
Gudem Mahipal Reddy | కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే గూడెం శనివారం తన అనుచరులు, కార
Sangareddy | సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు ముత్తంగి ఔటర్రింగ్ రోడ్డు టోల్ గేట్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా హ్యుందాయి కారు, డీసీఎం వాహనాలను తనిఖీ చేయగా 92 కిలోల గంజాయ�
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్రెడ్డి తన అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా మ
Local Body Elections | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ప్రజలకు తెలుపాలన్నారు బీఆర్ఎస్ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జి ఆదర్శ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ
హిజ్రాల ఆగడాలు నివారించేందుకు పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని అమీన్పూర్ సీఐ నరేష్ తెలిపారు. గురువారం అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో హిజ్రాలకు కౌన్సిలింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
MLA Gudem Mahipal reddy గురువారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో కలిసి పటాన్ చెరు పట్టణంలోని నొవపాన్ పరిశ్రమ సమీపంలో గల ఖాళీ స్థలంలో వందేమాతరం 150 వసంతాల సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు ఎమ్�
Vande Mataram | పట్టణంలో డిసెంబర్ 1వ తేదీన నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150 వసంతాల సామూహిక గీతాలాపన కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు.