అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని, ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నా రం, దోమడుగు, వీరన్నగూ
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో మంగళవారం సంగారెడ్డి జిల్లాలో జరిగిన పార్టీ శిక్షణ శిబిరం రసాభాసగా మారింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ శిక్షణ శిబిరంలో బీజేపీ నేత, మాజీ ఎంపీ బీబీ పా�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ రంగానికి కీలకంగా మారిన సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికుల సంక్షేమానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. త్వర�
క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అన్నారు. విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నా రు.
సంగారెడ్డ జిల్లా పటాన్చెరులోని పారిశ్రామికవాడల్లోని పరిశ్రమలకు కార్మికుల కొరత ఏర్పడింది. దాదాపు యాబై శాతం మంది కార్మికులు తగ్గిపోయారు. పరిశ్రమల్లో ఎక్కువగా పశ్చిమ బెంగాల్, బీహారు రాష్ర్టాలకు చెంది�
తెలిసిన వ్యక్తులను నమ్మించి గొలుసుకట్టు స్కీం పేరుతో వారి నుంచి కోటి అరవై లక్షల రూపాయలు వసూలు చేసి వ్యక్తి ఉడాయించాడు. ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండటంతో మోసపోయామని గుర్తించిన బాధితులు బుధవారం మీడియా ముందు
గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పటాన్చెరు పోలీసులు పట్టుకొని అతని నుంచి 798 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ ఎన్.రాజు తెలిపిన వివరాల ప్రకారం... బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లా భగవత్పూర్క�
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులు స్థానిక అవసరాలకే ఖర్చుచేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కలెక్టరేట్లో
పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను కలిపే రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ది చేసేలా చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తు న్నామని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావును విమర్శించే స్థాయి కాంగ్రెస్ నియోజకవర్గ పటాన్చెరు ఇన్చార్జి కాట శ్రీనివాస్గౌడ్కు లేదని, ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్త�
హైదరాబాద్ శివారు పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని సిటిజెన్ కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవన వాచ్మెన్ దంపతులను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు.
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేస్-2లో పటాన్చెరు నుంచి హైదర్నగర్ వరకు, కలబ్గూర్ నుంచి పటాన్చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్కు వివిధ ప్రాంతాల్లో భారీ లీకేజీల�
హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి, పటాన్చెరు, జోగిపేట, జహీరాబాద్ ప్రాంతాల్లో 48 స్టోన్ క్రషింగ్, మినరల్స్ పరిశ్రమలకు విద్యుత్తు శాఖ షాక్ ఇచ్చింది. ఆ పరిశ్రమలకు ఫర్మ్ రిజిస్ట్రేషన్, పొల్యూషన్, సీఈ�