రోడ్లపై చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ (Mettu Kumar Yadav) అధికారులకు సూచించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.
Engineers day | సోమవారం పటాన్ చెరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి కార్పొరేటర్ మెట్టు కుమార్ �
పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సువెన్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు యజమాన్యం వెంటనే పరిష్కరించాలని యూనియన్ అధ్యక్షులు కే రాజయ్య డిమాండ్ చేశారు.
పటాన్చెరు - ఆదిలాబాద్ రైల్వే లైన్కు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లుగా నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ పేరిట ప్రకటన విడుదలైంది. నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్, బోధన్, నా�
యాజమాన్యం నిర్లక్ష్యంతోనే సిగాచి పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుందని, యాజమాన్యంపై హత్యకేసు నమోదు చేయించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పౌర సమాజం ప్రతినిధులు డిమాండ్ చేశారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో మరో భారీ అగ్నిప్రమాదం (Fir Accident) జరిగింది. ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ (Enviro waste management) సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో మంటలు అంటుకున్నాయి.
పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఇండస్ట్రీస్ (Sigachi Industries) పేలుడు ఘటనలో మరొకరు చనిపోయారు. పటాన్చెరు ధృవ దవాఖానలో చికిత్స పొందుతున్న జితేందర్ అనే కార్మికుడు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 41కి చేరింది.
Pashamylaram : హైదరాబాద్/ సంగారెడ్డి, జూలై 1(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సోమవారం ఉదయం చోటు చేసుకున్న ప్రమాదం తెలుగు రాష్ర్టాల్లో విషాదం నింపింది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఇ�
ప్రభుత్వం వైఫల్యంతోనే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ రసాయన ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.