తమ వద్ద చెల్లుబాటయ్యే పాస్పోర్ట్, ఈ-వీసాలు ఉన్నప్పటికీ తనతో పాటు 56 మంది భారతీయుల పట్ల జార్జియా అధికారులు అమానుషంగా ప్రవర్తించారని ఒక మహిళ ఇన్స్టాలో ఆరోపించింది.
పాస్పోర్టు కార్యాలయాలు మరో చోటుకు మారనున్నాయి. ప్రజా సేవలను మరింత విస్తరించడంలో భాగంగా పాస్పోర్టు కార్యాలయాల్లో కౌంటర్ల సంఖ్య పెంచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పాస్పోర్టు దరఖాస్తుల సంఖ్య పెరగడం, �
ఆధార్ కార్డు పొందడం మరింత కఠినతరం కానుంది. భారతీయులకు మాత్రమే ఆధార్ నంబర్ లభించేలా ప్రభుత్వం నిబంధనలను మరింతం కఠినతరం చేస్తున్నది. పౌరసత్వానికి రుజువు కాకుండా కేవలం గుర్తింపు కార్డుగా ఉన్న ఆధార్ వ�
పాస్పోర్టు దరఖాస్తుల పోలీసు ధ్రువీకరణలో గతేడాది 4వ స్థానంలో ఉన్న తెలంగాణ మళ్లీ మొదటిస్థానానికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో పాస్పోర్టు దివస్ సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి ద్వారా తె
పాస్పోర్ట్ సేవా పోర్టల్లో సర్వర్ సమస్యలు తలెత్తడంతో గురు, శుక్ర వారాల్లో దేశ వ్యాప్తంగా ఉన్న పాస్పోర్టు సేవా కేంద్రాల్లో (పీఎస్కే) సేవలకు ఆటంకం ఏర్పడింది.
భారతదేశంలోకి అక్రమంగా చొరబడి, ఇక్కడ ఆధార్, పాస్పోర్టులను పొంది దర్జాగా వ్యాపారాలు చేసుకుంటున్న రోహింగ్యాలను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ సుధీర్బాబు కథనం ప్రకారం..
పాస్పోర్టు విచారణకు వెళ్లిన పోలీసు కానిస్టేబుల్పై పలువురు దాడి చేశారు. అతన్ని బూతులు తిడుతూ.. బట్టలు చింపి.. దారుణంగా కొట్టారు. దీంతో బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మలక్పేట పోలీసులు ముగ�
Falcon | పక్షులకు పాస్పోర్ట్తో పనేముంటుంది చెప్పండి.. విమానాల్లా అవే స్వయంగా గాల్లో ఎగురుకుంటూ ఎక్కడికైనా వెళ్లగలవు. అయితే, అబుదాబిలో మాత్రం ఓ డేగ (Falcon) పాస్పోర్ట్తో విమానాల్లో ప్రయాణిస్తోంది.
Ranveer Allahbadia: యూట్యూబర్ రణ్వీర్ అల్లబదియాకు పాస్పోర్టు ఇచ్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓ షోలో అనుచిత కామెంట్ చేసిన నేపథ్యంలో అతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు బుక్ అయిన విషయం తెలిసిం�
ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్టుల జాబితాలో భారత ర్యాంకు మరింత దిగజారింది. నిరుడు 147వ ర్యాంకు ఉండగా, ఈ ఏడాది 148వ ర్యాంకుకు పడిపోయింది. 199 దేశాలతో రూపొందించిన నొమడ్ క్యాపిటలిస్ట్ పాస్పోర్ట్ సూచీ-2025లో ఉత�
ఒక పైలట్ పాస్పోర్టును మర్చిపోవడంతో విమానం తిరిగి వచ్చిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. లాస్ఏంజెల్స్ నుంచి చైనాకు యునైటెడ్ ఎయిర్లైన్స్కు చెందిన యూఏ 198 విమానం 257 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బందితో శన�
పాస్పోర్టు దరఖాస్తుకు సంబంధించి కేంద్రం శుక్రవారం నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. సవరించిన పాస్పోర్టు నిబంధనలు 1980 ప్రకారం ఇక నుంచి 2023 అక్టోబర్ 1 తర్వాత జన్మించినవారు పాస్పోర్టుకు దరఖాస్తు
అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు కొత్తగా రూపొందించిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు-2025లో నిబంధనలను కఠినతరం చేసింది.