Indian Passport | భారతదేశమంతా ఇప్పుడు పాస్పోర్ట్పైనే చర్చ జరుగుతున్నది. 14వ పాస్పోర్ట్ సేవాదినం సందర్భంగా పాస్పోర్టు పౌరసత్వానికి గుర్తింపు కాదని బుధవారం విదేశాంగ శాఖ అధికారి ఒకరు చెప్పడంతో దుమారం మొదలైంది.
passport fees : భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వబోతుంది. పాస్పోర్ట్ దరఖాస్తు, జారీ ధరల్ని పెంచబోతుంది. కొత్త పాస్పోర్ట్ జారీ ఫీజు రూ.2,500కు పెరగనుంది. అలాగే, తత్కాల్ పాస్పోర్ట్ ఫీజు రూ.5,000కు చేరనుంది. ఈ
పాస్పోర్ట్ అనేది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీచేసే పత్రం మాత్రమేనని, అది పౌరసత్వాన్ని ధృవీకరించే నిరూపణ పత్రం కాదని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఈఏ) స్పష్టం చేసింది. భారత పౌరులకు మాత్రమే పాస్పోర్ట�
పాస్పోర్టు దరఖాస్తుదారులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... షహీన్ బేగం సుల్తానా తన మనువడికి పాస్పోర్టు కోసం 2025 జూన�
పోగొట్టుకున్న పాస్పోర్టును తిరిగి పొందేందుకు అవస్థలు పడుతున్న వారికోసం హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ కార్యాలయం (ఆర్పీవో)లోని గ్రీవెన్స్ సెల్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్పై క్రిమినల్ కేసులను విచారిస్తున్న కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) అందజేస్తేనే ఆయనకు పాస్పోర్టు జారీ చేయాలని హైకోర్టు పాస్పోర్ట్ అథారిటీకి ఉత్తర్వు�
High Court | సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ వరుస కేసులతో డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ సర్కార్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
విదేశీయానం, పాస్పోర్ట్ను కలిగి ఉండటం అనేవి భారత రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులో భాగమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ హక్కులపై ఏమైనా ఆంక్షలను విధించాలంటే, అవి తప్పనిసరిగా �
శక్తివంతమైన పాస్పోర్టు జాబితాలో భారత్ ర్యాంకు దిగజారింది. 2025 హెన్లీ పాస్పోర్టు ఇండెక్స్లో 57 దేశాలకు వీసారహిత ప్రయాణ సదుపాయం ఉన్న భారత్ ర్యాంకు 85కి పడిపోయింది. గత ఏడాది 62 దేశాలకు వీసారహిత ప్రయాణ సదుప�
Rhea Chakraborty | ఇటీవలే బాంబే హైకోర్టు రియాచక్రవర్తి పాస్పోర్ట్ను తిరిగిచ్చేయాలని ఎన్సీబీ ఆదేశాలు జారీ చేయడంతో ఈ మేరకు రియా చక్రవర్తి పాస్పోర్టు తిరిగి అందుకుంది. ఎయిర్పోర్ట్ వద్ద పాస్పోర్టును చేతిలో ప�
తమ వద్ద చెల్లుబాటయ్యే పాస్పోర్ట్, ఈ-వీసాలు ఉన్నప్పటికీ తనతో పాటు 56 మంది భారతీయుల పట్ల జార్జియా అధికారులు అమానుషంగా ప్రవర్తించారని ఒక మహిళ ఇన్స్టాలో ఆరోపించింది.