రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్పై క్రిమినల్ కేసులను విచారిస్తున్న కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) అందజేస్తేనే ఆయనకు పాస్పోర్టు జారీ చేయాలని హైకోర్టు పాస్పోర్ట్ అథారిటీకి ఉత్తర్వు�
High Court | సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ వరుస కేసులతో డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ సర్కార్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
విదేశీయానం, పాస్పోర్ట్ను కలిగి ఉండటం అనేవి భారత రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులో భాగమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ హక్కులపై ఏమైనా ఆంక్షలను విధించాలంటే, అవి తప్పనిసరిగా �
శక్తివంతమైన పాస్పోర్టు జాబితాలో భారత్ ర్యాంకు దిగజారింది. 2025 హెన్లీ పాస్పోర్టు ఇండెక్స్లో 57 దేశాలకు వీసారహిత ప్రయాణ సదుపాయం ఉన్న భారత్ ర్యాంకు 85కి పడిపోయింది. గత ఏడాది 62 దేశాలకు వీసారహిత ప్రయాణ సదుప�
Rhea Chakraborty | ఇటీవలే బాంబే హైకోర్టు రియాచక్రవర్తి పాస్పోర్ట్ను తిరిగిచ్చేయాలని ఎన్సీబీ ఆదేశాలు జారీ చేయడంతో ఈ మేరకు రియా చక్రవర్తి పాస్పోర్టు తిరిగి అందుకుంది. ఎయిర్పోర్ట్ వద్ద పాస్పోర్టును చేతిలో ప�
తమ వద్ద చెల్లుబాటయ్యే పాస్పోర్ట్, ఈ-వీసాలు ఉన్నప్పటికీ తనతో పాటు 56 మంది భారతీయుల పట్ల జార్జియా అధికారులు అమానుషంగా ప్రవర్తించారని ఒక మహిళ ఇన్స్టాలో ఆరోపించింది.
పాస్పోర్టు కార్యాలయాలు మరో చోటుకు మారనున్నాయి. ప్రజా సేవలను మరింత విస్తరించడంలో భాగంగా పాస్పోర్టు కార్యాలయాల్లో కౌంటర్ల సంఖ్య పెంచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పాస్పోర్టు దరఖాస్తుల సంఖ్య పెరగడం, �
ఆధార్ కార్డు పొందడం మరింత కఠినతరం కానుంది. భారతీయులకు మాత్రమే ఆధార్ నంబర్ లభించేలా ప్రభుత్వం నిబంధనలను మరింతం కఠినతరం చేస్తున్నది. పౌరసత్వానికి రుజువు కాకుండా కేవలం గుర్తింపు కార్డుగా ఉన్న ఆధార్ వ�
పాస్పోర్టు దరఖాస్తుల పోలీసు ధ్రువీకరణలో గతేడాది 4వ స్థానంలో ఉన్న తెలంగాణ మళ్లీ మొదటిస్థానానికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో పాస్పోర్టు దివస్ సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి ద్వారా తె
పాస్పోర్ట్ సేవా పోర్టల్లో సర్వర్ సమస్యలు తలెత్తడంతో గురు, శుక్ర వారాల్లో దేశ వ్యాప్తంగా ఉన్న పాస్పోర్టు సేవా కేంద్రాల్లో (పీఎస్కే) సేవలకు ఆటంకం ఏర్పడింది.