ప్రపంచ పాస్పోర్టు సూచికలో భారత్ ర్యాంకు దిగజారింది. ఐదు పాయింట్లు తగ్గి 85వ స్థానంలో నిలిచింది. సింగపూర్ వరుసగా రెండోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ విడుదల చేస
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పాస్పోర్టు రద్దయ్యింది. ఆమెతోపాటు మొత్తం 97 మంది పాస్పోర్టులను రద్దు చేసినట్టు బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
పాస్పోర్ట్ జారీ ప్రక్రియను మరింత వేగవంతం, సులభతరం చేశామని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ జొన్నలగడ్డ స్నేహజ వెల్లడించారు. సాధారణ పాస్పోర్ట్కు వారం గడువుండగా, తత్కాల్ పాస్పోర్ట్ను ఒకట�
తమ దేశంలో పర్యటించాలనుకునే భారతీయులకు రష్యా గుడ్న్యూస్ చెప్పింది. 2025 నుంచి భారతీయులకు ‘వీసా-ఫ్రీ-ఎంట్రీ’కి అవకాశం కల్పిస్తున్నట్టు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది.
ఖమ్మం జిల్లా కోర్టులో ఓ కేసు పెండింగ్లో ఉన్నదన్న కారణంతో హైదరాబాద్కు చెందిన ఎన్ పూర్ణచంద్రరెడ్డి అనే వ్యక్తికి పాస్పోర్టు జారీ చేయకుండా నిరాకరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
అబుదాబిలోని జాయేద్ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేబోతున్నది. సీఎన్ఎన్ కథనం ప్రకారం స్మార్ట్ ట్రావెల్ ప్రాజెక్ట్ ద్వారా 2025 నాటికి ఈ ఎయిర్పోర్ట్ అంత�
మీ పాస్పోర్టు పోయిం దా? అయితే పది రోజుల్లోపే మీకు కొత్త పాస్పోర్టు జారీ అవుతుంది. పాస్పోర్టు పోగానే చాలా మంది ఆందోళన చెందుతుంటారు. కొత్త పాస్పోర్టు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు
ఉద్యోగాల పేరుతో తెలంగాణ నుంచి యువతను కంబోడియాకు పంపి, సైబర్ నేరస్థులకు అప్పగిస్తున్న మహ్మద్ షాదాబ్ ఆలం అనే పాస్పోర్టు ఏజెంట్ను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు.
కర్ణాటకలో సెక్స్ స్కాండల్ కేసును ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్ట్ను రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాసినట్టు రాష్ట్ర మంత్రి జీ పరమేశ్వర చెప్పారు.
ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ర్యాంకింగ్స్లో ఇండియా ఒక స్థానం పతనమైంది. సోమవారం విడుదలైన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, 2024 ప్రకారం, ఫ్రాన్స్ పాస్పోర్టు అత్యంత శక్తిమంతమైనదిగా మొదటి స్థా
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ పాస్పోర్టు (Fake Passport) కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫేక్ పాస్పోర్టుతో 92 మంది దేశం విడిచి వెళ్లినట్లు గుర్తించిన అధికారులు వారికోసం లుకౌట్ నోటీసులు (Look O