ప్రముఖ మళయాళ నటి, ఫిల్మ్ మేకర్ అంబికా రావు కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించారు. 58 ఏండ్ల అంబిక చాలా కాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు.
కన్నడ నటి చేతనా రాజ్ (21) బెంగళూర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించారు. ప్లాస్టిక్ సర్జరీ కోసం ఆమె సోమవారం ఆస్పత్రిలో చేరగా సర్జరీ వికటించి ప్రాణాలు కోల్పోయారు. ఊపిరితిత్తుల్లో ఫ్లూయిడ్ ప
యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్(73) శుక్రవారం కన్నుమూశారు. ఈ మేరకు అబుదాబి ప్రిన్స్ మహ్మద్ బిన్ జాయేద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. 1948లో జన్మించిన షేక్ ఖలీఫా.. 2004లో యూఏఈ అధ్యక్షుడి�
Pandit Sukh Ram | కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పండిట్ సుఖ్ రామ్ (Pandit Sukh Ram) కన్నుమూశారు. 94 ఏండ్ల సుఖ్ రామ్కు ఈ నెల 4న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హిమాచల్ప్రదేశ్లోని మండి
ప్రముఖ నిర్మాత, ఎగ్జిబిటర్ నారాయణదాస్ కె నారంగ్ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నారాయణదా�
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ సతీమణి వసుమతి (67) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం సాయంత్రం మృతిచెందారు. మూడురోజుల క్రితం వ�
టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మన్నవ బాలయ్య(92) కన్నుమూశారు. శనివారం హైదరాబాద్ యూసుఫ్గూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు
వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి లక్ష్మి (87) అనారోగ్యంతో హనుమకొండలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మరణించారు. గురువారం మధ్యా
మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కందికొండ చిన్నప్పుడు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చదువుకునేందుకు మైళ్ల దూరం నడిచి వేళ్లేవారు. సాహిత్యం మీద ఏర్పడిన ప్రేమ ఈ కష్టాల నుంచి సాంత్వన ఇచ్చింది. బాధలను మరిచ
ప్రముఖ సినీ, జానపద గేయ రచయిత కందికొండ యాదగిరి(49) కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు తుదిశ్వాస విడిచారు. కందికొండ మృతితో