Vani Jayaram Death | ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాం మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ముఖంపై ఎవరో కొట్టినట్లుగా తీవ్ర గాయాలు ఉండటంతో ఆమెది సహజ మరణమేనా లేక ఏమైనా కుట్ర జరిగిందా..? అని పలువురు సందేహాలు వెలిబుచ�
Vani Jayaram | ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం (78) ఇకలేరు. నుదురుకు గాయమై గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న ఆమె ఇవాళ తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని నుంగమ్బక్కమ్లోగల హడ్డోస్ రోడ్డులోని తన నివాసంలో తుదిశ్వాస వ�
కళాతపస్వి విశ్వనాథ్ తెలుగుజాతి ముద్దుబిడ్డ అని హీరో బాలకృష్ణ అన్నారు. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరనిలోటన్నారు. ఆయన ప్రతి సినిమా ఒక అద్భుత కళాఖండం.
ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు శ్రీనివాస మూర్తి (52) ఈ ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. 1990లో కెరీర్ ప్రారంభించిన ఆయన వెయ్యికి పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు.
సోషలిస్టు యోధుడు, కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ సీనియర్ నేత శరద్ యాదవ్ (75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన కుమార్తె సుభాషిణి యాదవ్ స్వయంగా ఈ వి
బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య(87) బుధవారం సాయంత్రం మృతిచెందారు. కరీంనగర్లోని మంత్రి స్వగృహంలో మల్లయ్య గుండెపోటు తో కన్నుమూశారు. మల్లయ్య మరణ వార్త తెలియగానే సీఎం కేసీఆర్ ఫోన్ చేస
Chalapathi rao | టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకున్నది. తెలుగు చిత్రసీమ తొలితరం నటులు ఒక్కొక్కరిగా దూరమవుతున్నారు. రెండు రోజుల క్రితం నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ
Kaikala Satyanarayana | సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఫిలింనగర్లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం 4 గంటలకు
మాంసాహార ప్రియుల్లో చికెన్ టిక్కా తినని వారుండరు.. తెలియని వారుండరు. ఈ చికెన్ టిక్కా మసాలా ఫార్ములాను కనుగొని ప్రపంచ వ్యాప్తంగా జనం మన్ననలు అందుకొన్న అహ్మద్ అస్లాం అలీ (77) ఇటీవలే మరణించారు
తెలుగువారి జేమ్స్బాండ్ సెలవు తీసుకున్నాడు. మన కౌబాయ్ గుర్రాన్ని అదిలిస్తూ దిగంతాల్లోకి దూసుకుపోయాడు. దిగ్గజాల మధ్య దూసుకొచ్చి తెలుగుతెరపై తనదైన ముద్రవేసిన స్వాప్నికుడు కన్నుమూశాడు. హీరో అతడి ఇంటి�