మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల కోటేశ్వర్రావు, వేణుగోపాలరావు మాతృమూర్తి మధురమ్మ (100) మంగళవారం సాయంత్రం పెద్దపల్లిలోని తన నివాసంలో కన్నుమూసింది. మధురమ్మకు ముగ్గురు కుమారులు
Jamshed J Irani | స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన టాటా స్టీల్ మాజీ ఎండీ జంషెడ్ జే ఇరానీ (86) ఇక లేరు. జంషెడ్పూర్లోని టాటా మెయిన్ హాస్పిటల్లో సోమవారం అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య డైసీ, ముగ
తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు తిరుకోవెల అంజయ్య (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా ముత్యంపేటకు చెందిన అంజయ్య 1969 త�
‘ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి’గా పిలిచే ఇరాన్కి చెందిన అమౌ హజీ అనే వ్యక్తి మరణించాడు. 94 ఏండ్ల హజీ ఐదు దశాబ్దాలుగా స్నానం చేయలేదు. ఇరాన్లో ఫార్స్ ప్రావిన్స్లోని దేగ్జాహ్ గ్రామం లో అమౌ హజీ ఆదివారం �
ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణవాది, రచయిత, మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు బుధవారం అర్ధరాత్రి అనారోగ్యం తో హైదరాబాద్లో మృతి చెందారు. కరీంనగర్ నుంచి 1989లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచా�
భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న అజర్ తండ్రి మహమ్మద్ అజీజుద్దీన్(94) మంగళవారం హైదరాబాద్లో కన్నుమూశారు
ప్రముఖ బ్రిటిష్ రచయిత్రి, బుకర్ ప్రైజ్ విజేత హిలరీ మాంటెల్ (70) మరణించారు. 2009లో ప్రచురితమైన వోల్ఫ్ హాల్ ట్రయాలజీలో భాగంగా మరో మూడేండ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ బ్రింగ్ అప్ ది బాడీస్ పుస్తకాలకు ప్రత�
ద్వారక శారదా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి శివైక్యం చెందారు. మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లాలో 99 ఏండ్ల వయసులో గుండెపోటుతో మధ్యాహ్నం 3.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన గత ఏడాది నుంచి ఆర
బ్రిటన్ మహారాణి రెండో ఎలిజబెత్ కన్నుమూశారు. ఆమె వయస్సు 96 సంవత్సరాలు. రాణి మరణవార్తను ఆమె నివాస భవనం బకింగ్హాం ప్యాలెస్ గురువారం సాయంత్రం ప్రకటించింది. బ్రిటన్ను అత్యధిక కాలం (70 ఏండ్లు) పరిపాలించిన మహ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాతృమూర్తి పోలా మినో కన్నుమూశారు. ఆమె వయసు 90ఏండ్లు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇటలీలోని తన స్వగృహంలో గత నెల 27న మృతిచెందారు. 30న అంత్యక్రియలు నిర్వహించారు
కరీంనగర్ గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత బోనాల రాజేశం మృతికి మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామానికి చెందిన బోనాల రాజేశం (69) గుర
ధ్యాన గురువు ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ (74) ఆదివారం సాయంత్రం కడ్తాల్లోని మహేశ్వర మహా పిరమిడ్లో తుదిశ్వాస విడిచారు. ధ్యానం అంటే శ్వాస మీద