భారత్కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత గణాంకవేత్త కల్యంపూడి రాధాకృష్ణరావు (102) ఇక లేరు. సీఆర్ రావుగా ప్రపంచానికి చిరపరిచితులైన ఆయన అనారోగ్యంతో బుధవారం అమెరికాలో తుదిశ్వాస విడిచారు.
డీఆర్డీవో మాజీ డైరెక్టర్ వీఎస్ అరుణాచలం (87) బుధవారం అమెరికాలో కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని తన ఇంటిలో ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. బాబా అటామిక్ రిసెర్చ్, నేషనల్ ఏరోనాటికల్, డిఫ
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చిల్కూరి రామచంద్రారెడ్డి(సీఆర్ఆర్)(80) అనారోగ్యంతో గురువారం సాయంత్రం హైదరాబాద్లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నాల
కేOomen Chandy | కేరళ సీఎం రళ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఊమెన్ చాందీ(79) మంగళవారం కన్నుమూశారు. కొన్ని నెలలుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపత�
మహారాష్ట్రలోని చంద్రపూర్ నియోజకవర్గ లోక్సభ సభ్యుడు సురేష్ నారాయణ్ ధనోర్కర్ అలియాస్ బాలు(47) మంగళవారం కన్నుమూశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్కు ఉన్న ఏకైక ఎంపీ ఆయన. మే 26న నాగ్పూర్లోని ఓ దవాఖానలో ఆయనకు
ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్ బాలి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం విశాఖపట్నంలో తుదిశ్వాస విడిచారు. మంగళవారం ఉదయం వైజాగ్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. బాలి అసలు పేర
సీబీఐ డైరెక్టర్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కాకులమర్రి విజయరామారావు(85) కన్నుమూశారు. ఏటూరునాగారానికి చెందిన విజయరామారావు సోమవారం ఉదయం అనారోగ్యంతో ఉండడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్లో
తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్ జి.జి.కృష్ణారావు (87) మంగళవారం బెంగళూరులో కన్నుమూశారు. తెలుగులో కళాతపస్వి కె.విశ్వనాథ్, దాసరి నారాయణరావు వంటి అగ్ర దర్శకుల చిత్రాలకు ఆయన ఎడిటర్�