ప్రముఖ నిర్మాత, ఎగ్జిబిటర్ నారాయణదాస్ కె నారంగ్ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నారాయణదా�
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ సతీమణి వసుమతి (67) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం సాయంత్రం మృతిచెందారు. మూడురోజుల క్రితం వ�
టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మన్నవ బాలయ్య(92) కన్నుమూశారు. శనివారం హైదరాబాద్ యూసుఫ్గూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు
వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి లక్ష్మి (87) అనారోగ్యంతో హనుమకొండలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మరణించారు. గురువారం మధ్యా
మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కందికొండ చిన్నప్పుడు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చదువుకునేందుకు మైళ్ల దూరం నడిచి వేళ్లేవారు. సాహిత్యం మీద ఏర్పడిన ప్రేమ ఈ కష్టాల నుంచి సాంత్వన ఇచ్చింది. బాధలను మరిచ
ప్రముఖ సినీ, జానపద గేయ రచయిత కందికొండ యాదగిరి(49) కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు తుదిశ్వాస విడిచారు. కందికొండ మృతితో
హైదరాబాద్ : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి పద్మ కన్నుమూశారు. అనారోగ్యం కారణాలతో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. పద్మ మరణంపై సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అల్లం నారా�
న్యూఢిల్లీ, జనవరి 31: అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) రూపిందర్ సింగ్ సూరి కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. 2020 జూన్లో ఏఎస్జీగా రూపిందర్ నియమితులయ్యారు. 2009లో
హైదరాబాద్, జనవరి 27 : ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్టు, పిల్లలకు ఎంతో ఇష్టమైన ‘డుంబు’ సృష్టికర్త బుజ్జాయి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. బుజ్
హైదరాబాద్, జనవరి 23 : ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష పండితుడు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి కన్నుమూశారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో ఆదివారం కుటుంబసభ్యులు ఆయనను యశోద దవాఖానకు తీసుకెళ్లార
సీనియర్ తెలుగు సినీ దర్శకుడు పి.చంద్రశేఖర్రెడ్డి(86)సోమవారం ఉదయం చెన్నైలో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1933 అక్టోబర్ 15న నెల్లూరు జిల్లాలోని అనుమసముద్రం గ్రామంలో జన్మించారాయన. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ స
న్యూఢిల్లీ : సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా (67) శనివారం మరణించారు. ఢిల్లీ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న దువాకు ఈ ఏడాది ఆరంభంలో కొవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకింద�