ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు(90) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
భారతీయ సినీగీతానికి సరిగమలతో సొగబులద్దిన గాన సరస్వతీ అవతారాన్ని చాలించింది. దశాబ్దాలపాటు తన గాన మాధుర్యంతో శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ఆ గొంతు మూగబోయింది. అఖిలభారతావనిని ఓలలాడించిన ఆ అద్భుత గానం ఇ
ప్రముఖ కవి, రచయిత, చరిత్రకారుడు, శతాధిక గ్రంథకర్త, విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ మలయశ్రీ (ఎస్ మల్లయ్య) అస్తమించారు. తెలుగు సాహిత్యరంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించి, తన రచనల ద్వారా సమాజంలో చైతన్యం కలిగి
Chilukuru Balaji | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరు గ్రామంలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ మేనేజంగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ సౌందర రాజన్ శుక్రవారం పరమపదించారు.