జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ప్రము ఖ జ్యోతిష్యశాస్త్ర పండితుడు పం డిత పాలెపు రాజేశ్వర్శర్మ(47) మృతి చెందారు. ధర్మపురికి చెందిన ఆయన హైదరాబాద్లో ప్రముఖ జ్యోతిష్య పండితులుగా స్థిరపడ్డారు.
భారత శిల్ప కళా రంగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన దిగ్గజ శిల్పి, పద్మభూషణ్ రామ్ వంజీ సుతార్ (100) కన్నుమూశారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బుధవారం అర్ధరాత్రి నోయిడాలోని స్వగృహంలో ఆయన మరణించారు. ఈ మేరకు ఆ�
Meher Castelino | భారతదేశపు (India's) తొలి మిస్ ఇండియా (Miss India), ప్రఖ్యాత ఫ్యాషన్ జర్నలిస్ట్ మెహర్ కాస్టలినో (Meher Castelino) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 81 ఏళ్ల కాస్టెలినో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
తెలంగాణ సాహితీ దిగ్గజం దివికేగింది.. మూడు దశాబ్దాలకుపైగా కవిగా, గేయ రచయితగా తెలంగాణ ‘ప్రత్యేక’ పోరాటంలో కీలకపాత్ర పోషించిన ఆయన ప్రస్థానం ముగిసిపోయింది. ప్రసిద్ధిగాంచిన కవి, రచయిత పద్మశ్రీ అవార్డు గ్రహీ�
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజా కవి, గాయకుడు డాక్టర్ అందెశ్రీ(Andesri) గుండెపోటుతో సికింద్రాబాద్ గాంధీ దవాఖానాలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
పెద్దపల్లి మండలంలోని హనుమంతునిపేట మాజీ సర్పంచ్ తీగల సదయ్య తండ్రి తీగల లక్ష్మీరాజం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆ కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించి ప్ర�
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఇంట విషాదం నెలకొంది. హరీశ్ తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. హైదరాబాద్ కోకాపేటలోని క్రిన్స్విల్లాస్లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు.
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్రెడ్డి (73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో చేరారు.