హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరు, విశాలాంధ్రకు చాలాకాలం జనరల్ మేనేజర్గా పనిచేసిన పీ రాజేశ్వరరావు మరణంతో పుస్తకం పెద్దదికును కోల్పోయినట్లు అయిందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, �
BSP MLA: ఉత్తరప్రదేశ్లోని బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ మృతిచెందారు. రస్దా నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. యూపీ అసెంబ్లీ సామర్థ్యం 403 సీట్లు కాగా, దాంట్లో ఉమాశంకర్ ఒక్�
నాబార్డ్ మాజీ చైర్మన్ డాక్టర్ పామిడి కోటయ్య శుక్రవారం కన్నుమూశారు. నాబార్డ్ వ్యవస్థాపక దశ నుంచి కీలక పాత్ర పోషించిన ఆయన.. 1992 నుంచి 1998 వరకు నాబార్డ్ చైర్మన్గా వ్యవహరించారు.
తెలుగుబిడ్డగా పుట్టి, తమిళ, కన్నడ, మలయాళ భాషా ప్రేక్షకుల్ని సైతం తన గానామృతంలో ఓలలాడించారు ఎస్.జానకి. జానకి పలకలేని రాగం లేదు. పాడలేని గీతం లేదు. ఉచ్ఛరించలేని పదం లేదు.
ఇంటి ముందు ఆడుకుంటూ నీటి సంప్లో పడి చిన్నారి విగతజీవిగా మారడాన్ని చూసి తట్టుకోలేక ఏడుస్తూ నానమ్మ గుండెపోటుతో మృత్యువాత పడింది. ఈ ఘటన జనగామ పట్టణంలో బుధవారం చోటుచేసుకున్నది.
తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, విద్యావేత్త, ప్రముఖ రచయిత మదుగంటి వెంకట నర్సింహారెడ్డి (87) కన్నుమూశారు. వయసు రీత్యా కొద్దినెలలుగా ఇంటికే పరిమితమైన ఆయన, సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో తుదిశ
బాలీవుడ్ చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, కేంద్ర సెన్సార్ బోర్డ్ మాజీ ఛైర్మన్ పహ్లాజ్ నిహలానీ (76) గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గాదె వెంకట్రెడ్డి శుక్రవారం కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.