Chilukuru Balaji | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరు గ్రామంలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ మేనేజంగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ సౌందర రాజన్ శుక్రవారం పరమపదించారు.
దూరదర్శన్లో పనిచేసిన ప్రముఖ న్యూస్ యాంకర్ సరళా మహేశ్వరి(71) గురువారం న్యూఢిల్లీలో కన్నుమూశారు. 1970-80 దశకంలో దూరదర్శన్లోని ప్రముఖ న్యూస్ రీడర్లలో ఆమె ఒకరు. 1976లో పీహెచ్డీ చేస్తున్న సమయంలో ఆమె దూరదర్శన్
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ 6వ వార్డు (ఎస్టీ జనరల్ రిజర్వుడు స్థానం) కౌన్సిల్ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప (45) అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లికి చెందిన ప్రముఖ ఒగ్గు కళాకారిణి జమ్మ మల్లారి(75) తుదిశ్వాస విడిచారు. మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న శనివారం మరణించారు.
తెలుగు రాష్ర్టాల్లోనే మొదటి సారిగా ఉస్మానియా దవాఖానలో ప్లాస్టిక్ సర్జరీ విభాగాన్ని ప్రారంభించి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన డాక్టర్ డీఎల్ఎన్ ప్రసాద్ (91) కన్నుమూశారు. బంజారాహిల్స్లోని ఓమెగా �