ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు(73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నారాయణరావు జన్మస్థలం కృష్ణాజిల్లా కురుమద్దాలి. బాల్యం అంతా గుంతకల్లులో �
ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎంపీ పరమేశ్వరన్(91) మంగళవారం త్రిస్సూర్లో కన్నుమూశారు. శాస్త్రవేత్తగా, విజ్ఞానశాస్త్ర ప్రచారకుడిగా, రచయితగా..కేరళలో శాస్త్రీయ చైతన్యాన్ని పెంపొందించటంలో ప్రధాన పాత్ర వహించారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరు, విశాలాంధ్రకు చాలాకాలం జనరల్ మేనేజర్గా పనిచేసిన పీ రాజేశ్వరరావు మరణంతో పుస్తకం పెద్దదికును కోల్పోయినట్లు అయిందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, �
BSP MLA: ఉత్తరప్రదేశ్లోని బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ మృతిచెందారు. రస్దా నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. యూపీ అసెంబ్లీ సామర్థ్యం 403 సీట్లు కాగా, దాంట్లో ఉమాశంకర్ ఒక్�
నాబార్డ్ మాజీ చైర్మన్ డాక్టర్ పామిడి కోటయ్య శుక్రవారం కన్నుమూశారు. నాబార్డ్ వ్యవస్థాపక దశ నుంచి కీలక పాత్ర పోషించిన ఆయన.. 1992 నుంచి 1998 వరకు నాబార్డ్ చైర్మన్గా వ్యవహరించారు.
తెలుగుబిడ్డగా పుట్టి, తమిళ, కన్నడ, మలయాళ భాషా ప్రేక్షకుల్ని సైతం తన గానామృతంలో ఓలలాడించారు ఎస్.జానకి. జానకి పలకలేని రాగం లేదు. పాడలేని గీతం లేదు. ఉచ్ఛరించలేని పదం లేదు.
ఇంటి ముందు ఆడుకుంటూ నీటి సంప్లో పడి చిన్నారి విగతజీవిగా మారడాన్ని చూసి తట్టుకోలేక ఏడుస్తూ నానమ్మ గుండెపోటుతో మృత్యువాత పడింది. ఈ ఘటన జనగామ పట్టణంలో బుధవారం చోటుచేసుకున్నది.
తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, విద్యావేత్త, ప్రముఖ రచయిత మదుగంటి వెంకట నర్సింహారెడ్డి (87) కన్నుమూశారు. వయసు రీత్యా కొద్దినెలలుగా ఇంటికే పరిమితమైన ఆయన, సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో తుదిశ