ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాగర్కర్నూల్ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు వేలాదిగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పిలుపునిచ్చారు.
A Raja: తిలకం పెట్టుకోవద్దు.. కంకణం కట్టుకోవద్దు అని పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చారు డీఎంకే నేత ఏ రాజా. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన ఆ వ్యాఖ్యలకు చెందిన వీడియో వైరల్ అవుతున్నది. �
Trinamool MLAs attacked | పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై ఆ పార్టీ క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలపై పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. రెండు చోట్
Minister Koppula | బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కార్యకర్తలే పార్టీకి కీలకంగా పనిచేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula)పేర్కొన్నారు.
టీడీపీ, వైసీపీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. ఓవైపు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ దూసుకుపోతున్నారని, మరోవైపు రాజధాని విషయంలోనూ ఏపీ
ఇరువై రోజుల కిందట ప్రారంభమైన ఆత్మీయ సమ్మేళనాలతో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ పండుగ వాతావరణం నెలకొన్నది. ఆ పార్టీ శ్రేణుల గుండెలు నిండుగా మారాయి. పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి, పార్టీ వర్కింగ్ ప
తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ అన్నారు. దేశానికే తెలంగాణ తలమానికంగా ఉందని చెప్పారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడుతుందని ఆత్మీయ సమ్మేళన సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం కార్యకర్తలు �
గులాబీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పార్టీ బలోపేతమే లక్ష్యంగా నియోజకవర్గంలో మొదటి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని రాంపూర్, మ�
పెద్దఅంబర్పేట ఓఆర్ఆర్ సర్కిల్లో శనివారం జరుగనున్న ప్రగతి నివేదన యాత్ర ముగింపు సభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి (బంటి) పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అ�
కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ బలమని, వారే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఇన్చార్జి, ఎమ్మెల్సీ వీ గంగాధర్ గౌడ్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్�
పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలంలోని సిర్గాపూర్ గ్రామంలో రుక్మారెడ
శ్రీశోభకృత్ నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా శుభాకాంక
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చార�
ఖమ్మం వేదికగా నిర్వహించిన ‘భారత రాష్ట్ర సమితి’ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ కావడం పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపింది. లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి మరోసారి బీఆర్ఎస్ పార్టీకి తమ సం పూర్ణ మద్దతను తెలియ�