బీఆర్ఎస్ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం చౌడాపూర్ మండల పరిధిలోని మరికల్ గ్రామ పంచాయతీ పరిధిలో పార్టీ కార్య�
మండలంలోని చుచుంద్ గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప
ఇతర రాష్ర్టాలకు ఒక రీతి.. తెలంగాణకు మరొకలా కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలి ఉందని ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షుడు జీవీ రామాకృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సైదాపూర్ మండల నాయ�
దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను గురించి ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదే అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నా�
నగరంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గ�
ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. జగిత్యాల, ఇల్లంతకుంటలో ఆయన దిష్టిబొమ్మకు శవయాత్రలు నిర్వహించి, దహనం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న
కరీంనగర్లోని పద్మనాయక కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన టీఆర్ఎస్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం విజయవంతమైంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశానిక�
ఎల్లవేళాల అందరికీ అందుబాటులో ఉంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో కౌన్సిలర్ ఖాజాపాషా ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రె�
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వాహనంపై కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఆదివారం దాడికి దిగారు. నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మె ల్యే రసమయికి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక రెండు పార్టీలు ఏకమై పథకం ప్రకారం దాడికి పా
కాంగ్రెస్, బీజేపీలు బరితెగించాయి. నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక.. ఈ రెండు పార్టీలు ఏకమై పథకం ప్రకారమే ఆయన వాహనంపై గూండాయిజానికి దిగాయి. మానకొండూర్ మం�
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్య కర్తలు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొ న్నారు. జైనథ్�
ప్రజా సమస్యలపై జాతీయ స్థాయిలో మరింత దూకుడుగా పోరాడాలని, లాఠీలను, తూటాలను ఎదురొనేందుకు, జైళ్లకు వెళ్లేందుకు సిద్ధపడాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ�
స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా 2001లో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ ఎన్నో విజయాలు సాధించి తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపింది. ఇక దేశాన్ని సైతం ప్రగతిపథంలో నడిపే దిశగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమ�
బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకతను గ్రామాల్లోని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రజలకు మరింత వివరింపజేయాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు సూచించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో గురువారం వేములవాడ నియోజకవర