రాజ్ఠాక్రే పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేవ (ఎంఎన్ఎస్) కార్యకర్తలు కొందరు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. మహిళ అని కూడా చూడకుండా ఒకరిపై దాడులకు తెగబడ్డారు. ఎంఎన్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు కట్టడం కోసం ప్ర
కొంగరకలాన్లో నిర్మించిన కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు జరుగనున్న బహిరంగసభకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున హాజరవ్వాలని ఎమ్మెల్యేకిషన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కొంగరకలాన�
టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే శ్రీరామరక్ష అని పంచాయతీరాజ్శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలం లో చెన్నూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్త�
ఈ సందర్భంగా పలువురు సర్పంచులతో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులకు తగిన గౌరవమిచ్చే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని, నాయకులు, కార్యకర్తలే పార్టీకి బలమని పేర్కొన్నారు. ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష�
కార్యకర్తల కుటుంబాలను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన టీఆర్ఎస్ కార్యక�
గులాబీ జెండాయే అందరికీ అండ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే మనందరికీ శ్రీరామ రక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎ�
జిల్లాలో టీఆర్ఎస్ బలోపేతానికి అందరూ కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అధ్యక్షతన శుక్రవారం వెంకటాపూర్ మండలకేంద్రంలో జి�
తెలంగాణ సంక్షేమ పథకాలపై బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఎంతలా నోరుపారేసుకున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణులు మాత్రం ఆ పథకాలు బాగున్నాయంటూ కితాబిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అమలు పరుస్తున్న సంక్�
ఉద్యమ సంస్థగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా ఎదిగి అభివృద్ధి చేసి చూపెట్టిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనేక అభివృద
పార్టీ పట్ల నిబద్ధత, విధేయతతో పనిచేసే టీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడ ఉన్నప్పటికీ సమయం వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ తప్పకుండా అవకాశం కల్పిస్తారని మం త్రులు వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత
టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి ధర్పల్లి : పార్టీ కోసం పని చేస్తూ అనారోగ్య కారణాలతో అసువులు బాసిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష