పార్లమెంట్ వద్ద భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి శుక్రవారం ఉదయం ఓ చెట్టు ఎక్కి గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. ఉదయం 6.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన హై-ప్రొఫైల్ కాంప్లెక్స్లో భద్రతా ఏర్పాట్లపై తీవ్రమై
పార్లమెంట్లో భద్రతా వైఫల్యం కేసు నిందితులు ఢిల్లీ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో తమకు విపక్ష పార్టీలతో సం బంధముందని ఒప్పుకోవాలంటూ చిత్రహింసలు పెడుతున్నారని ఐదుగురు నిందితులు అడిషనల్ సెషన్�
పార్లమెంట్ భద్రత కోసం 140 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించారు. ఈ నెల 31 నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో వీరిని మోహరించినట్టు అధికారులు తెలిపారు.
Telangana | ఎన్నికలకు ముందు దేశ సరిహద్దుల్లో చిన్న చిన్న సంఘటన సృష్టించి దేశ ప్రజల్లో బావోద్వేగాన్ని కల్పించి మళ్లీ అధికారంలోకి రావాలనే యావే తప్ప, ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాగ్యాంగాన్ని కాపాడలనే ఆలోచనే �
BJP MPs ran away | పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన జరిగినప్పుడు బీజేపీ ఎంపీలంతా పారిపోయారని (BJP MPs ran away) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘బీజేపీ ఎంపీలందరూ పారిపోయారు. వారు చాలా భయపడిపోయారు’ అని వ్యాఖ్యానించారు.
Rajya Sabha | రాజ్యసభలో నుంచి 46 మంది ఎంపీలను చైర్మన్ జగ్దీప్ ధంకర్ సస్పెండ్ చేశారు. శీతాకాల సమావేశాల వరకు ఈ సస్పెన్షన్ విధించారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్
Lok Sabha | లోక్సభ నుంచి 34 మంది ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. సభలో గందరగోళం సృష్టించినందుకు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి సహా 34 మంది ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ అయ్యారు.
పార్లమెంట్ భద్రతా వైఫల్యం (Parliament Security Breach) ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఢిల్లీ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితులందరినీ ఏడు రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు.