పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కో సం కాంగ్రెస్ మరోసారి మోసపూరిత వాగ్దానాలతో ప్రజల ముందుకు వస్తున్నదని.. వారి మాటలు నమ్మొద్దని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచించారు. బీఆర్ఎస్ నాగర్కర్న�
ఎన్నికల్లో అబద్దపు హామీలు ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్రావు పిలుపునిచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీస్ అబ్జర్వర్ రాజేశ్కుమార్సక్సేనా ఐపీఎస్(ఐజీపీ) సూచించార
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ని కాలేజ్గూడలో ఐదు మండలాల బీఆర్ఎస్ బూత్ స్థాయి నాయకుల�
వచ్చే నెల 13న జరిగే నల్లగొండ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 56 మంది అభ్యర్థులు ఆయా పార్టీలతోపాటు స్వతంత్రంగా నామినేషన్లు వేయగా వారిలో 25 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు లేదని బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. శుక్రవారం రాత్రి దుద్యాల, బొంరాస్పే�
బండి సంజయ్కు మత రాజకీయాలు తప్ప అభివృద్ధి చేతకాదని, ఆయన ఐదేళ్లలో ఎంపీగా చేసిందేమీ లేదని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. ఆయనకు అభివృద్ధి చేతగాక పూటకో మ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రోడ్ను విజయవంతం చేయాలని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి సూచించారు. ఈమేరకు గురువారం ఆయన నాగర్కర్నూల్ ముఖ్య నాయక
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడిస్తేనే తెలంగాణకు భవిష్యత్ ఉంటుందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం �
పాలమూరులో వలసలు, కరువు రక్కసిని పారద్రోలి.. పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి పదేండ్లు పాలించిన పాలనా దక్షుడు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉమ్మడి మహబూబ్నగర్ జిల
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారాం గ్రామపంచాయతీకి రోడ్డు వేస్తేనే ఓటు వేస్తామని గ్రామస్థులు స్పష్టం చేశారు. కోటపల్లి మండలంలో రాజారం, కావరకొత్తపల్లి గ్రామాలకు రోడ్డు లేదు.
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గానికి బుధవారం 20 నామినేషన్లు దాఖలు అయ్యాయని రంగారెడ్డి జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్సీ ఫరూక్హుస్సేన్ అన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తరపున మెదక్లో
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో పోలీసు, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం రాపనపల్లి సమీపంలోని అంతర్రాష్ట్ర చె�