MLA Mahesh reddy | కేసీఆర్ సహకరాంతో గతంలో ఇచ్చిన హామీలను అన్నీ నెరవేర్చినం. మరింత అభివృద్ధి చేసేందుకు మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని పరిగి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి(MLA Mahesh reddy )అన్నారు. �
పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి (Koppula Harishwar reddy) మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) సంతాపం వ్యక్తం చేశారు.
పరిగిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)ను 30 పడకల నుంచి 100 పడకల ఏరియా ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేస్తూ తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. దీంతో పరిగి ప్రాంత ప్రజలకు ఉచితంగా మరిన్ని మెరుగైన వైద్యస
రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగం అమలుకు బాబు జగ్జీవన్రామ్ రెండు కళ్లలా పనిచేశారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం బాబు జగ్జీవన్రామ్ జయ
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించుకున్నారు. పటాకులు కాల్చి, ఒకరికొకరు స్వీట్లు తినుపించుకున్నారు. పార్టీ శ్రేణులు మండల కేంద
MLC Kavitha | పరిగి మినీ స్టేడియంలో నిర్వహించిన శ్రీ కార్తీక కోటి దీపోత్సవం కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటి దీపోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన పరిగి ఎమ్మెల్య
ప్రణాళిక తయారు చేసుకొని పట్టుదలతో చదివితే సర్కారు కొలువు సాధించడం సులువేనని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగిలోని కొప్పుల శారద గార్డెన్లో ‘నమస్తే �
ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదువాలని వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన సదస్సులో వక్తలు సూచించారు. పోటీ పరీక్షలు రాసేవారు ముందుగా మనసులో నుంచి ఆందోళనలు, భయా�
Parigi | వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని రంగంపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృ�
పరిగి క్రీడల కేంద్రంగా మారనున్నది. ఇందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పరిగిలో అంతర్ రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించగా ఈ ప్రాంతంలోని పలువురు క్రీడాకారులు వివిధ ఆటల్లో జాతీయస్థాయిలో పాల్గొన్న�
Karimnagar | కరీంనగర్ (Karimnagar) పట్టణంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు పట్టణంలోని కమాన్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది.
Parigi | పరిగి (Parigi)మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తొండపల్లి శివారులో బైకును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దురు అక్కడికక్కడే మృతిచెందారు.
హయత్నగర్ : మదర్ డెయిరీ పాడి రైతులకు రూ.4 ప్రోత్సాహం, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని సంస్థ పాల సెంటర్ల చైర్మన్లు డిమాండ్ చేశారు. గురువారం హయత్నగర్లో�
గండీడ్: కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడ బిడ్డలకు వరం లాంటిదని పరిగి ఎమ్మెల్యే మహశ్రెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో అర్హులైన 90 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ�