బడీడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పరిగి ఎంఈవో గోపాల్ అన్నారు. శనివారం పరిగి మండల పరిధిలోని నస్కల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజయ్యతో కలిసి బడిబాట కార్యక్రమా�
అక్రమ కేసులు బనాయిస్తే భయపడే ప్రసక్తే లేదని వికారాబాద్ జిల్లా దోమ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. రాజకీయ కుట్రతో మాజీ జడ్పీటీసీ నాగిరెడ్డి పై కేసు పెడుతున్నారని ఆరోపించారు. ఇదే 173 సర్వే నంబర్లో ప�
ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం కులకచర్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఇన్చార్జి ఎంపీవో భాస్కర్గౌడ్ను జిల్లా పంచాయతీ అధికారులు ఎంపిక చేశారు.
వికారాబాద్ (Vikarabad) జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి రంగాపూర్ వద్ద ఆగిఉన్న లారీని టూరిస్టు బస్సు (Tourist Bus) ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మర
Mission Bhagiratha | పెద్దేముల్ మండల పరిధిలో జనగాం గ్రామంలో రెండు రోజులుగా మిషన్ భగీరథ నీరు రోడ్డుపై వృథాగా పారుతుంది. సంబంధిత అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడటం లేదు.
Parigi | పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగడ్డపల్లికి రోడ్డుకు ఎప్పుడు మోక్షం కలుగుతుంది..? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామపంచాయతీగా కొనసాగినప్పటి నుంచి పరిగి పరిధిలో గల ఎర్రగడ్డపల్లి, సుల్తాన్న�
వరంగల్లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ పండుగను విజయవంతం చేద్దామని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి కోరారు. సభకు ప్రతి ఊరు నుంచి పార్టీ కార్యకర్తలు తరలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
Parigi | పోలీస్స్టేషన్కు సుమారు 500 మీటర్ల దూరంలో రెండు గ్రూపులకు చెందిన యువకులు కొట్టుకొని హంగామా సృష్టించారు. చేతికి ఏది దొరికితే దానితోనే దాడికి పాల్పడ్డారు.
Road Accident | ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో సుమారు 20 మందికి పైగా గాయాలయ్యాయి. పరిగి డిపోకు చెందిన ప్రైవేటు బస్సు శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో పరిగి నుంచి షాద్నగర్ బయలుదేరింది.
పల్లెల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే సర్పంచ్లు.. అప్పులు చేసి మరీ మురుగు కాల్వల నిర్మాణం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, వీధుల్లో సీసీ రోడ్లు తదితర పనులను చేపట్టారు. అయితే ప్రభుత్వం మారడంతో బిల్లులు
KTR | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఒక వర్గానికో, ఒక కులానికో సంబంధించిన వ్యక్తి కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా వికారాబాద్లో ఇది మరింత శ్రుతి మించుతున్నది.