అన్నదాతకు యూరియా కష్టాలు తీరడం లేదు. సుమారు నెల రోజులకు పైగా పరిగి ప్రాంతంలో యూరియా కష్టాలు మొదలయ్యాయి. పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.
కారాబాద్ జిల్లాలో (Vikarabad) ఓ వైపు భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు భూ ప్రకంపణలు అలజడి సృష్టించాయి. గత రెండు రోజులుగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది (Earthquake). పరిగి మండలం పరిధిలో భూకంపం వచ్చింది. బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్నగర్లో ప్రకంపణలు వచ్చాయి. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మూడు సెకన్లప
KTR | పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ఆ పది మంది ఎమ్మెల్యేలు విచిత్రంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
KTR | తెలంగాణ ఉన్నంత కాలం ఈ గులాబీ కండువా బరాబర్ ఉంటది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీకు మూడు చెరువుల నీళ్లు తాగించి మళ్లొక్కసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి
KTR | రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత బీసీ రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే బీసీ రిజ�
Woman Arrest | వరుస దోపిడీలకు పాల్పడుతున్న పరిగి తుంకులగడ్డకు చెందిన కావలి అనంతమ్మ అనే మహిళను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పరిగి ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు.
వరుస దోపిడీలకు పాల్పడుతున్న పరిగి తుంకులగడ్డకు చెందిన కావలి అనంతమ్మ అనే మహిళను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పరిగి ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు.
Vikarabad | అక్కను బాగా చూసుకోవడం లేదనే కారణంతో బావపై దాడికి పాల్పడగా అడ్డుగా వచ్చిన అతడి తల్లిని కొట్టడంతో మహిళ చనిపోగా, ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
పరిగి (Parigi) మండలం రాపోలు గ్రామంలో రాత్రి తల్లీకొడుకుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో గండు నర్సమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందారు. నర్సమ్మ కుమారుడు రాజేందర్ తీవ్రంగా గాయపడ్డారు.