‘గోల్డ్ క్లాస్ ప్రేక్షకులారా.. మీరు సీట్లలోనూ సౌకర్యవంతంగా కూర్చొని సినిమా చూడొచ్చు. దిండుపై పడుకొని మరీ చూడక్కర్లేదు. అలా పడుకొని చూడాలనుకుంటే స్పా సెంటర్కో.. ముజ్రాకో వెళ్లొచ్చు.. మీకు సినిమాలు దేని�
Paresh Rawal: బాలీవుడ్ ఫిల్మ్ స్టార్ పరేశ్ రావల్ మోకాలి గాయం నుంచి త్వరగా కోలుకునేందుకు స్వంత మూత్రాన్ని తాగాడట. ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు. హీరో అజయ్ దేవగన్ తండ్రి వీరూ దేవగన్ తనకు ఆ సలహా ఇచ్చి�
Paresh Rawal | ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోని వారి నుంచి అధిక పన్ను వసూలు చేయడమో లేదంటే మరేదైనా శిక్ష విధించడమో చేయాలని బాలీవుడ్ వెటరన్ యాక్టర్ పరేశ్ రావల్ అన్నారు. లోక్సభ ఐదో దశ ఎన్నికల్లో భాగంగా ఇవ�
Paresh Rawal | బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత పరేశ్ రావల్కు కలకత్తా హైకోర్టు ఊరట లభించింది. ‘బెంగాలీలకు చేపలు వండండి’ అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పరేశ్పై ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆద�
Paresh Rawal :బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్కు కోల్కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. డిసెంబర్ 12వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. బెంగాలీల కోసం చేపలు వండండి అంటూ పరేశ్ రావల్ ఇటీవల జరిగిన ఎన్�
బెంగాలీలను కించపరిచేలా బీజేపీ ఎంపీ, నటుడు పరేశ్ రావల్ గుజరాత్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గుజరాత్ తొలి విడత ఎన్నికల ప్రచారంలో పరేశ్ రావల్ మాట్లాడారు. ‘గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. కొన్ని �
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరో సీక్వెల్కు సిద్ధమవుతున్నారు. సునీల్ శెట్టితో కలిసి ఆయన నటించిన ‘హేరా ఫేరీ’ సినిమా ప్రేక్షకుల్ని బాగా నవ్వించి ఘన విజయం సాధించింది. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ స�
ముంబై : బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ నటించిన తుఫాన్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను ఇవాళ రిలీజ్ చేశారు. స్ట్రీట్ ఫైటర్ నుంచి మేటి బాక్సర్గా అజీల్ అలీ అనే వ్యక్తి ఎలా మారాడాన్న కథాంశంతో చిత్ర
న్యూఢిల్లీ: తాను మరణించినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ ఖండించారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు పరేశ్ కన్నుమూసినట్టు ట్విట్టర్ లో ఎవరో వార్త పెట్టారు. దీనిపై ఆయన సరదాగా స్పందించార�
సోషల్ మీడియాలో బ్రతికి ఉన్న వాళ్లనే చంపేస్తూ అభిమానులని ఆందోళనకు గురి చేస్తున్నారు. మొన్నటికి మొన్న మీనాక్షి శేషాద్రి చనిపోయిందంటూ ప్రచారం చేసారు. ఆ తర్వాత బాలీవుడ్ సింగర్ అలీ కన్నుమూసాడంటూ పు
ముంబై : బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం రాత్రి ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత పది రోజుల్లో తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప