న్యూఢిల్లీ: తాను మరణించినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ ఖండించారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు పరేశ్ కన్నుమూసినట్టు ట్విట్టర్ లో ఎవరో వార్త పెట్టారు. దీనిపై ఆయన సరదాగా స్పందించార�
సోషల్ మీడియాలో బ్రతికి ఉన్న వాళ్లనే చంపేస్తూ అభిమానులని ఆందోళనకు గురి చేస్తున్నారు. మొన్నటికి మొన్న మీనాక్షి శేషాద్రి చనిపోయిందంటూ ప్రచారం చేసారు. ఆ తర్వాత బాలీవుడ్ సింగర్ అలీ కన్నుమూసాడంటూ పు
ముంబై : బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం రాత్రి ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత పది రోజుల్లో తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప