టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురిని సిట్ అధికారులు రిమాండ్కు తరలించారు. నిందితులను ఆదివారం మెజిస్ట్రేట్ ఇంటి దగ్గర హాజరుపర్చగా, మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించా�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఓ కళాశాల డైరెక్టర్ రోకండ్ల వేంకటేశ్వర్రావు, మరో కాలేజీ ప్రొఫెసర్ విశ్వ ప్రకాశ్బాబు అలియాస్ విశ్వంను సిట్ అరెస్టు చేసింది. వీరిని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దొడ్డ శివారెడ్డి తరఫున వేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ పీపీ వాదన�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తండ్రి కోస్గి మైబయ్య, కొడుకు కోస్గి వెంకట జనార్దన్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. 50 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుపై 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఈ ఈ�
టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీపై సిట్ జరుపుతున్న దర్యాపులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్ నిర్వహించిన పెద్దపల్లి ఇరిగేషన్ ఏఈ పూల రమేశ్.. తన దందాకు ‘మున్నాభాయ్ ఎ�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ కేసులో గురువారం మరో ఇద్దరిని సిట్ అరెస్టు చేసింది. ఖమ్మం జిల్లా చిన్నమదంపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న అజ్మీర పృథ్వీ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. కమిషన్ చైర్మన్ జనార్దన్రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ను సోమవారం ఈడీ తన కార్యాలయంలో సుమారు పదిన్నర గంటలపాటు విచారించింది. రాత్రి
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్టయిన కొడుకు కేవీ జనార్దన్ (ఏ19), తండ్రి కోస్గి మైబయ్య (ఏ20) మూడు రోజుల కస్టడీ సోమవారం పూర్తికావడంతో సిట్ అధికారులు 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కొనసాగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. లీకేజీ అయిన పరీక్షల రద్దు, మిగతా పరీక్షలను వాయిదా
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో సేకరించిన అంశాలను నిర్ధారించుకోవడానికి సిట్లో క్రాస్ వెరిఫికేషన్ పేరుతో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. నిందితులు చెప్పిన విషయాలు, సిట్ సేకరించిన సమ
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో శనివారం మరో 20 మందికి పోలీసులు 91 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఎస్ఎస్సీ 2019-20 వాట్సాప్ గ్రూపులో హిందీ ప్రశ్నపత్రం మొదట స్ప్రెడ్ కావడంతో పోలీసులు ఆ గ్
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ కేసులో ఏ1 గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఏ2గా బూర ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా శివగణేష్, ఏ5గ�