టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడు
‘జహీరాబాద్ పక్కన కర్ణాటక రాష్ట్రం ఉంది. బీదర్లో కల్యాణ లక్ష్మి , షాదీముబారక్ పథకం ఉందా..?’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. గురువారం జహీరాబాద్ పట్టణంలోని పీ�
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ పలుకరింపుల కోసమే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేశారని, కార్యకర్తలే మా బలం.. బలగమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శ
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ పలుకరింపుల కోసమే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్న
వరుసపెట్టి పేపర్ లీకేజీ కుట్రలకు పాల్పడుతూ ఆ నేరం ప్రభుత్వానిదేనని వేలెత్తి చూపుతున్న తొండి సంజయ్.. మిగిలిన నాలుగు వేళ్లు తన వైపే చూపుతున్న సంగతి గమనించటం లేదు. అధికార దాహంతో లక్షలాది మంది విద్యార్థుల
జేవోఏ-ఐటీ (జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్) పేపర్ మాత్రమే కాదు, హిమాచల్ ప్రదేశ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (హెచ్పీఎస్ఎస్సీ) నిర్వహించిన 30 ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని ఆ రాష్ట్ర డీఐజీ (విజిలెన్స�
ఎన్నికలు సమీపించే కొద్దీ తెలంగాణపై రాజకీయ రాబందుల రెక్కల చప్పుడు ఎక్కువవుతున్నది. రాష్ట్రం రావటం కోసం గాని, అభివృద్ధి కోసం గాని తాము ఇంతకాలం చేసిందేమీ లేకపోయినా అధికార కాంక్షతో వాటికి ఇప్పుడు కాలు నిలవ�