‘గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై అప్పటికీ, ఇప్పటికీ ఎంతో తేడా ఉన్నది’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులతో చర్చోపచర్చలు సాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పరీక్షలు పారదర్శకంగా జరిగాయని నెటిజన్లు మెచ్చుకుంటు
Jagdeep Dhankhar | ఏ పదవికైనా సర్వీసు పొడిగింపు సరికాదని, వరుసలో తర్వాత ఉన్న వారికి ఇది ఎదురు దెబ్బనేనని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో శనివారం ప్రారంభమైన రాష్ట్ర పబ్లిక్ సర్వీ�
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో రోజుకో వివాదం బయటపడుతున్నది. శుక్రవారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీలో పేపర్ లీకేజీకి ప్రయత్నం చేసిన ఘటన మరువకముందే తాజాగా మేడ్చల్
‘ఆర్.సత్యనారాయణ.. అనే నేను టీఎస్పీఎస్సీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. కొత్త కమిషన్ ఆధ్వర్యంలోనే నియామకాలు జరగాలన్న ఉద్యోగార్థుల ఆకాంక్షలను గౌరవిస్తున్నాను. ఇప్పుడే కాదు.. నేను నా విద్యార్థి జ�
Unemployment | ‘గురివింద గింజ’ నీతిని తలపిస్తున్నది కాంగ్రెస్ నాయకుల వైఖరి. ప్రత్యేక రాష్ట్రంలో 2.32 లక్షల ప్రభుత్వ కొలువులకు అనుమతులనిచ్చిన బీఆర్ఎస్ సర్కారుపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు.. త
‘పేపర్ లీకేజ్ అనేది విద్యావ్యవస్థకు పట్టిన గ్రహణం. గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పరీక్షల్లోనూ పేపర్ లీకేజ్లు. ఇలా అయితే విద్యార్థుల భవితవ్యం ఏమవ్వాలి? నిరుద్యోగులు ఎన్నిసార్లు పరీక్షలు రాయాలి? ఈ ప్రశ్నలక
పేపర్ లీకేజీలో ప్రమేయమున్న మరో 16 మంది అభ్యర్థులను టీఎస్పీఎస్సీ శాశ్వతంగా డిబార్ చేసింది. భవిష్యత్తులో టీఎస్పీఎస్సీ నిర్వహించే ఉద్యోగాల రాత పరీక్షలకు హాజరుకాకుండా నిషేధం విధిస్తూ టీఎస్పీఎస్సీ కా�
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ లీకేజీపై సిట్ సమగ్ర దర్యాప్తు జరుపుతున్నదని, ఈ వ్యవహారంపై ప్రజాహిత వ్యాజ్యాన్ని అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఇదే అంశంపై దాఖలైన పిటిషన్ను స�
టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీపై సిట్ జరుపుతున్న దర్యాపులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్ నిర్వహించిన పెద్దపల్లి ఇరిగేషన్ ఏఈ పూల రమేశ్.. తన దందాకు ‘మున్నాభాయ్ ఎ�
Gujarat | దశాబ్దాల కాలంగా బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్ పరీక్ష పేపర్ల లీకేజీలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ముఖ్యంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిర్వహించిన పోటీ పరీక్షలలో జరుగుతున్న అనేక అక్రమాలపై ప్రజలు, ఉద్
తెలంగాణలో పరీక్షల మేళా నడుస్తున్నది. రాష్ట్రంలో 80,039 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇప్పటివరకు 17,285 ఉద్యోగాలకు 26 నోటిఫికేషన్లు ఇచ