జేవోఏ-ఐటీ (జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్) పేపర్ మాత్రమే కాదు, హిమాచల్ ప్రదేశ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (హెచ్పీఎస్ఎస్సీ) నిర్వహించిన 30 ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని ఆ రాష్ట్ర డీఐజీ (విజిలెన్స�
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేవరకు బీజేపీ అలాగే ఉన్నది. ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో అప్పటినుంచి బీజేపీ కాస్త ఏజేపీగా మారింది. అదే ‘అదానీ జనతా పార్టీ’. ఇప్పుడు నరేంద్ర మోదీకి అదానీనే జనతా, అదా�
ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు పూలబాట వేస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాల్లో ఒకటైన ఉద్యోగాల కల్పన కోసం వరుసగా నోటిఫికేషన్లు వేస్తున్నది.
పెట్టుబడిదారులకు అడ్డగోలుగా దోచిపెడుతున్న మోదీని తెలంగాణ ప్రజలు నమ్మవద్దని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ధరలు పెంచుకుంట సామాన్యులను ఆగం చేస్త�
‘పేపర్ లీకేజీ ఉదంతం మూలాలు తెలుసుకోకుండానే బీజేపీ, కాంగ్రెస్లు అర్థం లేని ఆరోపణలతో గాయి చేసేది రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి మాత్రమే. ఇంకెన్నాళ్లీ మీ నాటకాలు.. ఇప్పటికే ఆందోళనలో ఉన్న యువతను తప్పుదోవ
Paper Leakage | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఉదంతంపై విద్యార్థుల, పరీక్షార్థుల ఆవేదనలో అర్థమున్నది. వారి బాధ వాస్తవమే. అయితే ఆందోళనలో ఉన్న యువతను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ప్రశ్న�