ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా ముందుండి పోరాడింది యువకులేనని, యువతకు తగిన గుర్తింపునివ్వాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో పేపర్ లీక్పై బీజేపీ నేతల వైఖరి గురివింద నీతిని తలపిస్తున్నది. పేపర్ లీకేజీతో బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదు. లీక్ చేసింది టీఎస్పీఎస్సీ సిబ్బంది. దీనిపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ వ�
డ్రైవింగ్ రాకుండానే వాహనం నడిపినట్టు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల పరిస్థితి తయారైంది. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే అభినందించాల్సింది పోయి ప్రభుత్వం తీసుకునే విధానపర నిర్ణయాలను గుడ్డిగా వ్యత�
‘నవ్విపోదరు కాక నాకేంటి సిగ్గు’ అన్న చందంగా ఉన్నది ప్రతిపక్ష నాయకుల తీరు. ఎక్కడ ఏది జరిగినా ప్రభుత్వానికో లేదంటే అధికారపార్టీ నేతలకో ఆపాదించడం పరిపాటిగా మారింది. స్వార్థపూరిత ప్రయోజనాల కోసం వాస్తవాలు �
పోలీసులు, నిరసన చేస్తున్న నిరుద్యోగుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.
ప్రశ్నా పత్రం లీక్ కారణంగా గుజరాత్లో ఆదివారం జరగాల్సిన జూనియర్ క్లర్క్ పోటీ పరీక్ష హఠాత్తుగా వాయిదా పడింది. పరీక్ష జరగడానికి కొన్ని గంటల ముందు పేపర్ లీక్ కావడం పెను దుమారం లేపింది. ఈ ఘటనలో పోలీసుల�
హైటెక్ పద్ధతుల్లో పోటీ పరీక్షల్లో మోసం చేసే ముఠా ఆ బస్సులో ప్రయాణిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ బస్సును నిలువరించి సోదా చేశారు. పూర్తి చేసిన జవాబు పత్రాలు ఆ బస్సులో కనిపించాయి.
జైపూర్: రాజస్థాన్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్కు చెందిన ఓ పేపర్ లీక్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేశారు. మే 14వ తేదీ ఆ పేపర్ లీకైటన్లు తెలుస్తోంది. ఆ పేపర్కు చెందిన స్క్రీన్షాట్ వైర
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ బెయిల్ను రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం తరపున ఏజీ సుధాకర్ రెడ్డి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రం పేపర
ఇంగ్లిష్ పరీక్ష ప్రారంభమైన వెంటనే క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ సంఘటనకు సంబంధించి అధికారి ఒకరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తున్నది.