డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసిన కేసులో అరెస్టయిన ఖమ్మంకు చెందిన సాయిలౌకిక్, సుష్మిత దంపతుల మూడు రోజుల కస్టడీ ఆదివారంతో ముగిసింది. తమ ఆడికారు అమ్మి, అడ్వాన్స్గా వచ్చి
టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు విషయంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను వరంగల్ పోలీసు కమిషనరేట్ అధికారులు సోమవారం విచారించారు. కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల�
పదో తరగతితోపాటు టీఎస్పీఎస్సీ పరీక్షపత్రాల లీకేజీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హస్తం ఉన్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. బండి సంజయ్ ప�
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు, ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. ముక్కు పచ్చలారని పదో తరగతి వి�
ప్రశ్నపత్రం లీకేజీ, గతంలో పాల్పడిన నేరాలకు సంబంధించి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై పీడీ యాక్టు ప్రయోగించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఇలాంటి నేరస్థులు, అవ
నీ స్వార్థ రాజకీయాలకోసం మా పిల్లలే దొరికిండ్రా?’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. హిందీ ప్రశ్న పత్రం బయటకు రావడంతో ఇక మొత్తం పరీక్షలు రద్దవుత�
పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాన్ని వాట్సాప్లో సర్క్యూలేట్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని జిల్లా విద్యార్థి లోకం, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అ�
SSC Paper Leak | విద్యార్థులంతా తమకు కేటాయించిన గదుల్లో ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలో పరీక్ష రాస్తుంటే.. ప్రశ్న పత్రాలు బయట వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొట్టడం వల్ల ఎవరికి ఉపయోగం? ఇది లీకేజీ కాదు.. ఫక్తు రాజకీయమేనన
బండి సంజయ్ డైరెక్షన్లోనే పేపర్ లేకేజీ జరిగిందని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి బీజేపీ స్వార్థ రాజకీయాలతో విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమడుతోందన�
బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ, మద్దతు చూసి ఓర్వలేక బీజేపీ నీచ రాజకీయాలకు దిగజారుతున్నదని వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, నర్సంపేట, వరంగల్తూర్పు ఎమ్మెల్యేలు పెద్�
కేంద్రంలోని బీజేపీ కుట్రలో భాగంగానే పేపర్ లీకేజీ అని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. లీకేజీల వెనుక మోదీ నమో సంస్థ కుట్రలున్నాయన్నారు. బుధవారం సాయంత్రం హనుమకొండలోని మంత�
పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీలో నిందితుడైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గమన్నారు. బండి సంజయ్ దిష్టిబొమ్మలను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడానికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ కుట్ర చేశారని.. బీజేపీకి నీచ సంస్కృతి ఉందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం మ�