Scrap NEET | వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయస్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) పేపర్ లీక్పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం పార్లమెంట్ను ఈ అంశం కుదిపేసింది. ఈ నేపథ్యంలో
CBI - NEET |ఎంబీబీఎస్ సహా యూజీ వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆదివారం కేసు నమోదు చేసింది.
NEET paper leak | బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అనుచరుడికి నీట్ పేపర్ లీక్తో సంబంధం ఉందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ఈ విషయంపై డిపార్ట్మెంటల్ విచారణ జరిపినట్
నాడు సేవగా భావించిన వైద్యం నేడు వ్యాపారంగా మారింది. ఫలితంగా వైద్య విద్యలో నాణ్యత కొరవడింది. వ్యాపారమే పరమావధిగా భావించే ప్రైవేటు కళాశాలలు, యూనివర్సిటీలు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడంతో వైద్య విద్య పెద
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో పదోతరగతి ఉర్దూ పేపర్ లీక్ జరగలేదని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు.
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షల ప్రశ్నపత్రం లీక్ అయింది. పరీక్ష ప్రారంభానికి ముందే ఓ ముఠా చేతికి ఈ ప్రశ్నపత్రాలు చేరినట్లు సమాచారం.
Bihar Teacher Recruitment Exam | పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో బీహార్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేశారు. ఈ నెల 15న రెండు షిఫ్ట్ల్లో నిర్వహించిన ఈ పరీక్షను రద్దు చేసినట్లు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ
UP govt cancels police exam | ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఆరు నెలల్లో పరీక్ష తిరిగి నిర్వహిస్తామని సీఎం యోగి ఆదిత్య
ఈ ఏడాది జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ (Group-1 Prilims) పరీక్షను హైకోర్టు (High court) రద్దుచేసింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీని (TSPSC) ఆదేశించింది.
Gujarat | దశాబ్దాల కాలంగా బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్ పరీక్ష పేపర్ల లీకేజీలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ముఖ్యంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిర్వహించిన పోటీ పరీక్షలలో జరుగుతున్న అనేక అక్రమాలపై ప్రజలు, ఉద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితులైన పులిదిండి ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి రెండు రోజుల (17,18 తేదీల్లో) ఈడీ కస్టడీ పూర్తయ్యింది. ఈ మేరకు న్యాయస్థానానికి ఈడీ తరఫున మెమో దాఖలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర పన్ని పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా, లక్షల మంది విద్యార్థులను ఆందోళన కలిగించేలా.. టెన్త్ హిందీ పరీక్ష పేపర్ లీక్ చేసిన కేసులో నిందితులకు శిక్షలు పడేలా వరంగల్ పోలీసులు పకడ్�