విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎంపీ బండి సంజయ్కుమార్పై అనర్హత వేటు వేయాలని టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన లోక్సభ స్పీకర్, పార్లమెంట్ సెక్రట
Raghunandan Rao | రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్పై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గౌరవప్రదమైన పదవిలో ఉండి.. ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తిపై అత్యంత హేయంగా మాట్లాడారు. టెన్త్ హిందీ ప
టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్ కుట్ర బయటపడిన నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నప్రతాల లీకేజీలోనూ ఆయన పాత్రపై అనుమానాలు తలెత్తుతున్నాయి. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీలో రెండో ప్రధాన నిందితుడు, �
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలనే ఓ ముందస్తు ప్రణాళికతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టు�
రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత దిగజారుడు తనమా? టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడమెంటీ? పది ప్రశ్నపత్రాలు బయటకు పంపి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయడమ�
పదోతరగతి పేపర్ లీక్ (Paper Leak) వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కీలక సూత్రధారని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalaker) విమర్శించారు. రాష్ట్రంలో గడిచిన తొమ్మిదేండ్లలో అనేక రకాల పరీ�
తమ రాజకీయ అవసరాల కోసం బీజేపీ (BJP) నాయకులు పేపర్ లీక్ (Paper Leak) చేసి విద్యార్థులు, ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రశ్నపత్రాల లీకేజీలో (Paper Leak) రాజకీయ పార్టీ పాత్ర ఉండటం దురదృష్టకరమని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. పశ్రపత్రాల అడ్డంగా దొరికిన బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని (Bandi Sanjay) తక్షణమే అధ్యక్ష పద
తెలంగాణ ప్రభుత్వంలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉం దని, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సర్కారు సీరియస్గా ఉందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవారెడ్డి అన్నారు.
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో ముగ్గురు నిందితులను బుధవారం సిట్ కస్టడీకి తీసుకొని తొలిరోజు వారి లింక్లపై ఆరా తీసింది. ప్రధాన నిందితుడు ప్రవీణ్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డి గ�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కనీస ఇంగితం లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాదరావు విమర్శించారు. పేపర్ ల�