పేపర్ లీకేజ్, పరీక్షల్లో కుంభకోణాలు వంటి అంశా ల్లో మోదీ సర్కార్ వైఫల్యాలపై పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. ఆ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరస
NEET UG : నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పేపర్ లీక్పై కేంద్ర ప్రభుత్వం అన్నివైపుల నుంచి విమర్శల్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో మళ్లీ జరగబోయే నీట్ యూజీ రీటెస్ట్ నిర్వహణలో ఎలాంట�
Rahul Gandhi : నీట్ పేపర్ లీకేజీ ఘటనలో ప్రధాన బాధ్యుడిగా భావిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి డిమాండ్ చేశారు.
NEET Paper Leak | నీట్ పేపర్ కేసు నిందితుడు ఒక చోట 8 ఎకరాల స్థలం కొనుగోలు చేశాడు. అందులో ఒక స్కూల్, కాలేజీ ఏర్పాటు కోసం కొత్తగా బిల్డింగులు నిర్మిస్తున్నాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అతడి ఆదాయ వనరులపై దృష్�
నీట్-యూజీ రీ-ఎగ్జామినేషన్ జూన్ 21న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ప్రకటించారు. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని చేపట్�
నీట్-యూజీ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. పరీక్షను రద్దు చేస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబడుతూ ఢిల్లీలోని శాస్త్రి భవన్ ముందు ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ సంఘాల వి�
నీట్-యూజీ పేపర్ లీకేజీ, పరీక్ష రద్దుపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్నాయి. ఓ ప్రవేశ పరీక్షను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని కేంద్ర ప్రభుత్వం ఉంటే ఎంత? పోతే ఎంత? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్న
నీట్-యూజీ పేపర్ లీకేజీ, పరీక్ష రద్దు ఉదంతం యావత్తు దేశాన్ని విస్మయానికి గురి చేస్తున్నది. 12 ఏండ్ల బీజేపీ పాలనలో పేపర్ లీకేజీలు నిత్యకృత్యంగా మారాయని, డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ర్టాలు పేపర్ లీకేజీల�
MK Stalin | నీట్ పరీక్ష (NEET Exam) పేపర్ లీక్ (Paper Leak) కావడం, ఆ కారణంగా కేంద్రం పరీక్షను రద్దు చేయడంపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి (Tamil Nadu Ex CM), డీఎంకే పార్టీ అధ్యక్షుడు (DMK chief) ఎంకే స్టాలిన్ (MK Stalin) మండిపడ్డారు. ఎప్పటిలాగే ఈ ఏడాది క
NEET UG 2026: వైద్య విద్యకు సంబంధించిన నీట్ పరీక్ష ఈనెల 3వ తేదీన నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ పరీక్షను రద్దు చేశారు. ఎన్టీఏ ఇవాళ దీనిపై ప్రకటన చేసింది. నీట్ పరీక్షకు చెందిన పేపర్ లీకేజీ అయిన�
Harish Rao | ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో పేపర్ లీక్ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు మండిపడ్డారు. ఈ ఘటన పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ చేతగానితనాన్ని, అసమర్థతను, అవినీతిని బట్టబయలు చే
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గ్రూప్-1 విషయంలో కమిషన్కు డివిజన్ బెంచ్లో కాస్త ఊరట లభించిందో లేదో వెనువెంటనే 2015 గ్రూప్-2 రూపంలో కొత్త చిక