నీట్ పేపర్ లీకేజీ అంశంలో ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్న విద్యార్థులపై కేంద్రం తీరుకు నిరసనగా సీపీఐ పోరు బాట పట్టనున్నది. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్లో శుక్రవారం పార్టీ రాష్ట్�
Paper Leaks: పేపర్ లీకేజీ కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కేవలం మూడు నెలల్లో తీర్పును వెలువరించాలి. పేపర్ లీక్లకు పాల్పడిన వ్యక్తులకు పదేళ్ల జైలుశిక్ష, పది కోట్ల జరిమానా విధించేందుకు చట్టంలో మా
NEET Leak | నీట్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో 2024 నీట్ యూజీ పేపర్ లీక్లో కీలక సూత్రధారికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. అతడిపై నమోదైన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని పేర
Viral Video : పోలీసులు ఆందోళనకారులపై భాష్పవాయువు ప్రయోగిస్తే.. కొందరు విద్యార్థులు దాన్ని రెయిన్ డీజేగా భావించి డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
K Annamalai | ఐదేళ్లలో మూడుసార్లు నీట్ పేపర్ లీకైందని తమిళనాడుకు చెందిన మాజీ బీజేపీ నేత కే అన్నామలై ఆరోపించారు. అయినప్పటికీ ఎవరికీ జవాబుదారీతనం లేదని ఆయన విమర్శించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీ�
Maharashtra TET : దేశంలో లీక్ చేయడానికి ఇంకా ఏవైనా పరీక్షలు మిగిలున్నాయా అంటూ బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ఇప్పుడు మహార�
పేపర్ లీకేజ్, పరీక్షల్లో కుంభకోణాలు వంటి అంశా ల్లో మోదీ సర్కార్ వైఫల్యాలపై పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. ఆ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరస
NEET UG : నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పేపర్ లీక్పై కేంద్ర ప్రభుత్వం అన్నివైపుల నుంచి విమర్శల్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో మళ్లీ జరగబోయే నీట్ యూజీ రీటెస్ట్ నిర్వహణలో ఎలాంట�
Rahul Gandhi : నీట్ పేపర్ లీకేజీ ఘటనలో ప్రధాన బాధ్యుడిగా భావిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి డిమాండ్ చేశారు.
NEET Paper Leak | నీట్ పేపర్ కేసు నిందితుడు ఒక చోట 8 ఎకరాల స్థలం కొనుగోలు చేశాడు. అందులో ఒక స్కూల్, కాలేజీ ఏర్పాటు కోసం కొత్తగా బిల్డింగులు నిర్మిస్తున్నాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అతడి ఆదాయ వనరులపై దృష్�
నీట్-యూజీ రీ-ఎగ్జామినేషన్ జూన్ 21న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ప్రకటించారు. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని చేపట్�