Jharkhand : జార్ఖండ్లో విద్యార్థులు చేపట్టిన ఆందోళన సోమవారం ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. ఈ క్రమంలో పోలీసులకు, విద�
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్ఎసీ) నిర్వహించిన నియామక పరీక్షల్లో లీకులు, అవకతవకలపై యువత నిరసనలు 17వ రోజుకు చేరుకున్నాయి. విద్యార్థుల నిరసనలకు దేశ వ్యాప్తంగా మద్దతు రావడంతో పాటు ఆరుగురు అభ�
Ink attack on AISA chief Neha Bora | జార్ఖండ్లో పేపర్ లీక్ వ్యతిరేక నిరసనల సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరాపై సిరా దాడి జరిగింది. శుక్రవారం రాంచీలోని జార్ఖండ్ అసెంబ్లీ వైపుగా విద్�
Paper Leak | బీహార్ను కుదిపేసిన బీపీఎస్సీ (Bihar Public Service Commission) టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష-3 (TRE-3) పేపర్ లీక్ కేసు (Paper Leak Case) లో ఆర్థిక నేరాల విభాగం (EOU) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణల
నీట్-యూజీ ప్రశ్న పత్రం లీకేజ్ కేసులో సీబీఐ తాజాగా చార్జ్షీట్ దాఖలు చేసింది. పేపర్ లీక్ కేసులో అరెస్టయిన 13 మంది నిందితుల పేర్లను ప్రస్తావిస్తూ, వారికి వ్యతిరేకంగా రూపొందించిన చార్జ్షీట్ను మంగళవా
నీట్ పేపర్ లీకేజీ అంశంలో ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్న విద్యార్థులపై కేంద్రం తీరుకు నిరసనగా సీపీఐ పోరు బాట పట్టనున్నది. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్లో శుక్రవారం పార్టీ రాష్ట్�
Paper Leaks: పేపర్ లీకేజీ కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కేవలం మూడు నెలల్లో తీర్పును వెలువరించాలి. పేపర్ లీక్లకు పాల్పడిన వ్యక్తులకు పదేళ్ల జైలుశిక్ష, పది కోట్ల జరిమానా విధించేందుకు చట్టంలో మా
NEET Leak | నీట్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో 2024 నీట్ యూజీ పేపర్ లీక్లో కీలక సూత్రధారికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. అతడిపై నమోదైన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని పేర
Viral Video : పోలీసులు ఆందోళనకారులపై భాష్పవాయువు ప్రయోగిస్తే.. కొందరు విద్యార్థులు దాన్ని రెయిన్ డీజేగా భావించి డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
K Annamalai | ఐదేళ్లలో మూడుసార్లు నీట్ పేపర్ లీకైందని తమిళనాడుకు చెందిన మాజీ బీజేపీ నేత కే అన్నామలై ఆరోపించారు. అయినప్పటికీ ఎవరికీ జవాబుదారీతనం లేదని ఆయన విమర్శించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీ�
Maharashtra TET : దేశంలో లీక్ చేయడానికి ఇంకా ఏవైనా పరీక్షలు మిగిలున్నాయా అంటూ బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ఇప్పుడు మహార�
పేపర్ లీకేజ్, పరీక్షల్లో కుంభకోణాలు వంటి అంశా ల్లో మోదీ సర్కార్ వైఫల్యాలపై పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. ఆ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరస